ఎన్ ఎస్ టి ఎల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్య

*విశాఖ*


 


స్వాగతం పలికిన, డాక్టర్ ఓ ఆర్ నందగోపాల్ డైరెక్టర్ ఎన్ ఎస్ టీ ఎల్..


1969 లో ప్రారంభించబడిన ఎన్. యస్. టి. ఎల్  నేటి కి 50 సంవత్సరాలు..


స్పోర్ట్స్ సిమ్మింగ్పూల్  కాంప్లెక్స్  కి శంకుస్థాపన చేసిన ఉప రాష్ట్రపతి...


ప్రొఫెసర్  ఎన్.  వేదచలం కి  ప్రతిభ సేవలు గుర్తింపు గా పద్మశ్రీ అవార్డ్ అందచేసిన. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ..


ఎన్.యస్ టి ఎల్    మాజీ డైరెక్టర్స్.  మరియు ఉద్యోగులను  సత్కరించిన ఉప రాష్ట్రపతి


ప్రసంగించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు.. ఈస్టర్న్ నావల్ కమాండ్. వైస్ అడ్మిరల్  ఏ. కె. జైన్


స్థానిక ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు..


ప్రసంగించిన డి. ఆర్ డి. ఓ చైర్మన్&డీడీఆర్&డి సెక్రెటరీ జి. సతీష్ రెడ్డి....!


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు