ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కి ఘన సన్మానం

ఏలూరు  :
ఎన్నికలు సమయంలో నేను మీ ఇంటింటికి వచ్చినప్పుడు మీరు నా పై చూపిన ప్రేమనురాగలను తాను ఎప్పుడు మర్చిపోనని, కట్ట సుబ్బారావు తోట ప్రజలకు రుణపడి ఉంటానని,,, ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు... ఏలూరు శనివారపు పేట పంచాయతీ పరిధిలోని కట్ట సుబ్బారావు తోట కాలనీ లో శనివారం సాయంత్రం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆళ్ల నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు,,,,, కాలనీ వాసులు ఆళ్ల నానిని భారీ గజ పూల మాలతొ ఘనంగా సన్మానించారు,,,, ఈ సందర్బంగా ఆళ్ల నాని మాట్లాడుతూ మీరు నన్ను ఆదరింసి విజయం చేకుర్చటమే నాకు పెద్ద సన్మానం అని ఆయన అన్నారు,,,, మీ సమస్యలు ప్రత్యేక దృష్టిపెట్టి కాలనీ ని మోడల్ కాలనీ తీర్చుదిద్ద డానికి కృషి చేస్థానని,,,, ఇంత  ఆప్యాయతతొ ఆదరిo సిన మీ అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపు తు న్న ట్టు  ఆళ్ల నాని చెప్పారు,,,. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతలు బొద్దని శ్రీనివాస్,, గుడిదేసి శ్రీనివాస్,, కురేళ్ల రామ్ ప్రసాద్,,,, పుప్పాల శ్రీనివాస్,,చిరo జివులు,, మున్నుల జాన్,,, కాలనీ నాయకులుటాక్ ప్రసాద్,, తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు