రెండవ రోజు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 


విజయవాడ :
శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారం లో భక్తులకు శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి అమ్మవారు సోమవారం  దర్శనమిచ్చారు.


రెండవ రోజు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 


బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ ను అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. 


 మనస్సు , బుద్ధి చిత్తం అమ్మవారి ఆధీనంలో ఉంటాయని భక్తుల విశ్వాసం.


ఉదయం నుంచే భక్తులు పిల్లలతో కలసి వొచ్చి దర్శనం చేసుకున్నారు.  


రెండు నుంచి 10 ఏళ్ళు లోపు బాలికలను అమ్మవారి ప్రతి రూపంగా భావించి పూజలు చెయ్యడం ఈ రోజు ప్రాముఖ్యత. 


దేవస్థానం ఆధ్వర్యంలో బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి బాలార్చన ను ను ఘనంగా నిర్వహించడం జరిగింది.  


ఈ బాలికలను అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి అమ్మవారికి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు