మచ్చా రామలింగా రెడ్డికి నవ్యాంధ్ర రత్న రాష్ట్ర స్థాయి పురస్కారం     

మచ్చా రామలింగా రెడ్డికి నవ్యాంధ్ర రత్న రాష్ట్ర స్థాయి పురస్కారం     *************************సీనియర్ జర్నలిస్టు, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చా రామలింగా రెడ్డి  సేవలను గుర్తించి, విజయవాడలోని ఠాగూర్ స్మారక గ్రంధాలయంలో జరుగుతున్న నవ్యాంధ్ర రచయితల సంఘం తొలి వార్షికోత్సవ వేడుకల్లో మచ్చా గారిని నవ్యాంధ్ర రత్నం  ప్రత్యేక పురస్కారంతో సత్కరిస్తున్న  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులు ఆకుల వేంకట శేష సాయి గారు. వేదికపై సభాధ్యక్షులు బిక్కి కృష్ణ, ఉమ్మడి హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్,  ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులు పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ప్రసిద్ధ సాహిత్య, సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి, ఎన్జీవో నెట్వర్క్  లయన్ విజయకుమార్   తదితరులు. 💐💐


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు