భక్తుల కోరిక లు తీర్చే వినాయకుడు:గిర్మాజీపేట్ లక్ష్మీపురం వాసులు

వరంగల్ న్యూస్ రవీందర్ గుప్తా (సెప్టెంబర్ 10)
గిర్మాజీపేట్ లక్ష్మీపురం స్థాపితం 2008న ప్రారంభమై 2019 వరకు ప్రతి సంవత్సరం మార్పుతోనే వినాయకులను అనేక రకాలుగా ప్రతిష్ఠ జరిగిందని గిర్మాజీపేట్ లక్ష్మీపురం వాసులు మరియు కమిటీ సభ్యులు ఈ విధంగా వివరిస్తున్నారు.. భక్తులకు అనేకమైన కోరికలు నెరవేరిన నమ్మకమని కొంతమంది భక్తుల విఘ్నేశ్వరుడి వలన మాకు చాలా మంచి జరిగిందని భక్తులు ప్రత్యక్షంగా వచ్చి చెప్పడం జరిగింది.. అధ్యక్షులు  కర్రి రవీందర్ ఉపాధ్యక్షులు సాబిన్ కార్ ఈశ్వర ప్రసాద్.. చంద్రమోహన్        భాను ప్రసాద్.. కార్యవర్గ సభ్యులుగా పూ ల్లూరి రఘు బాబు                 టి కిరణ్ భాను ప్రసాద్ : ' రాకే షూ.. దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన నట్టుగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు