విజయవాడలో మరో ప్రెస్ క్లబ్ కి శ్రీకారం చుట్టబోతున్న ఏపీ ఎస్ ఎస్

*విజయవాడలో మరో ప్రెస్ క్లబ్ కి శ్రీకారం చుట్ట బోతున్న ఏపీ ఎస్ ఎస్


 *విజయవాడ* 


ఏపీ ఎస్ ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది..


 ఈ కార్యక్రమంలో పలువురు ఎడిటర్లు పాల్గొన్నారు ..


ఏపీ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసాద్ బాబు మాట్లాడుతూ I&PR లో జరిగిన అవినీతి కుంభకోణంపై 2004 నుంచి 2019 ఆగస్టు 31 వరకు ఏ పత్రికలకి ఎంత ఎంత యాడ్స్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు తెలిపే విధంగా ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కమిషనర్ కి ఇవ్వాలని ప్రతిపాదించారు ...



అదే విధంగా విజయవాడలో ఉన్న ఒక ప్రెస్ క్లబ్ కి సభ్యులందరూ హాజరు అవడం లేదని అందుకే మన స్థాయిలో మరో  *రాజధాని ప్రెస్ క్లబ్* గా ఏర్పాటు చేద్దామని సమావేశం తీర్మానించింది..


 అదే విధంగా జిల్లాలో మిగిలిపోయిన సభ్యత్వాలను వెంటనే విజయవాడ చేరే విధంగా అప్లికేషన్లు తీసుకురావాలని ఎడిటర్ లను కోరడమైనది ...


రాబోయే మార్చి వరకి కొత్త అక్రిడేషన్ లేనట్లు సమాచారం కాబట్టి ఎడిటర్లు అందరూ మంచి నడవడిక కలిగిన విలేకరులను తమ పత్రికలను చేర్చుకోవాలని కమిటీ అభిప్రాయపడింది ...


ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే ప్రసాద్ బాబు ,నందిగామ కోటేశ్వరరావు ,కోశాధికారి వి. రవిశేఖర్, సభ్యులు చిమటా శ్రీనివాసరావు ,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు....


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు