నాయీబ్రాహ్మణులు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా  కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు

*మంత్రి కొడాలి నాని పా


 షాప్ ఉన్న నాయీబ్రాహ్మణులకు పది వేలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు..


ఇచ్చిన మాట ప్రకారం పది వేలు ప్రకటించారు..


అణగారిన వర్గాలు, పేదలు కష్టాలను దగ్గరుండి చూశారు..


అందుకే వారికి నామినేటెడ్ పదవులు పనుల్లో 50 శాతం అవకాశం కల్పించారు..


నాయీబ్రాహ్మణులు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా  కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు...


నాయీబ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. వారికి ఇచ్చిన హామీలను సీఎం నెరవేరుస్తారు..


*మంత్రి పేర్ని నాని పాయింట్స్*


బీసీలకు అండగా దివంగత నేత వైస్సార్ నిలిశారు..


బీసీలకు నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలో కట్టబెట్టారు..


తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారు..


బీసీల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, చట్ట సభల్లో వారిని తన పక్కన జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టుకుంటున్నారు..


తమ సమస్యలు పరిష్కరించమంటే నాయీబ్రాహ్మణులు తోకలు కట్ కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారు..


మాస్త్యకారులను బెల్ట్ తో తోలు ఉడదిస్తానని చంద్రబాబు హెచ్చరించారు..


ఏలూరు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు..


చంద్రబాబు బీసీలను ఆరోవేలుగా చూశారు..


నాయీబ్రాహ్మణులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు..


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు