వరంగల్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు........
.. బాపు అడుగు జాడలు
వరంగల్ న్యూస్ రవీందర్ గుప్తా..........
వరంగల్ అక్టోబర్ 2 (అంతిమ తీర్పు): మహాత్మా గాంధీ150 పుట్టిన సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ తాటికొండ కృష్ణమూర్తి మాట్లాడుతూ. గాంధీజీ వారు దానికి పెద్ద పీట వేశారు .మనము పరిశుభ్రంగా ఉండటమే కాకుండా మన పరిసరాలను కూడా శుభ్రంగా స్వచ్ఛందంగా ఉంచుకోవాలని. కూడా ఆనాటి మాటగా ప్రస్తావించారు. చెప్పడం లో ఎవరైనా జరుగుతుంది కానీ ఆచరించడం మనకు బాపూజీ కలలు సహకారంతోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు . బాపూజీ ఆ రోజుల్లో ఖాళీ దుస్తులను మాత్రమే ధరించారు. స్వయం సమృద్ధి కి చిహ్నం మిల్లులో నేసిన వస్త్రాలను విస్తరించి ఇంటిలో నేసిన దుస్తులను మాత్రమే ధరించాలని గాంధీజీ తన అనుచరులకు ప్రబోధించాడు. స్వాతంత్ర్య నంతరం కూడా ప్రభుత్వాలు అనేక ప్రైవేటు సంస్థలు ప్రోత్సహిస్తున్నవీ. పేదవారికి దుస్తులను ధరించాల్సిన అవసరం ఉండదని గాంధీజీ పిలుపునిచ్చారు. గాంధీజీ వాతావరణ పరిస్థితులకు అనుకూలం వేసవిలో చల్లగా ఉంటాయి కానీ గాంధీజీ జీవితాంతం ఖాదీ వస్త్రాలను ధరించడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే అని పలువురు ఆయన కొనియాడారు. బాపు గారు చెప్పిన విధముగా మాటసహాయం చేస్తే మరచిపో????? సహాయం పొందితే జీవితాంతం గుర్తుంచుకో అనే డైలాగ్ ఆనాటి మాట గుర్తు చేశారు. న్యాయవాదులు మహిళా నేత లు వ్యక్తిలో ఉన్న ఔన్నత్యం మేధస్సులో కాక హృదయం లో ఉంటుందని ఆయన అన్నారు. లెక్కల జలంధర్ రెడ్డి అన్నారు . తదితరులు పాల్గొని ఈ రోజు గాంధీ జయంతిని ఘనంగా పూలమాలలతో జయంతి అనంతరం స్వీట్ల పంపిణీ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గాంధీజీ సిద్ధాంతాలను పాటించాలని గాంధీజీ అడుగుజాడల్లో ని ప్రతి ఒక్కరు కదలిక మార్పులు ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలోనే నడవాలని గాంధీజీ గారి యొక్క సూచనలతో ప్రతి ఒక్కరు మెలగాలని అధ్యక్ష కార్యదర్శులుప్రముఖ న్యాయవాదులు తదితరులు గాంధీజీ సిద్ధాంతం గురించి పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మొదటి జడ్జి తిరుమల దేవి ,,, జడ్జీలు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లెక్కల జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ తాటికొండ కృష్ణమూర్తి గారి తో పాటు నెంబర్స్ మరియు మహిళా న్యాయవాదులు రత్న మంజుల రజిత తదితరులు పాల్గొని గాంధీ జయంతిని ఘనంగా జరిపారు
వరంగల్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు