ఎర్రంఅరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు...

ఎర్రంఅరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు..


వరంగల్ :


  ఎర్రంఅరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు.సందర్భంగా వారి


. స్వగృహంలో బంధువులు  బాబాయిలు పిన్ని లు అక్క బావ అర్చన ప్రసాద్ మేనత్త, దేవిక చంద్ర కుమార్ , బాబు శకుంతల   నాన్నమ్మలు స్నేహితులు.  ఆత్మీయులు అభిమానులు  బంధువులు  నూతన పరిచయస్తులు తదితరులు   పెద్దలు పూజ్యులు.     ప్రముఖులు రవీందర్  గుప్తా ,   ఎర్రం మల్లికార్జున్ కవిత,                      ఎర్రం vishwanath రాజ్యలక్ష్మి. , గందె దేవిక చంద్ర కుమార్     జన్మదిన వేడుక సందర్భంగా  ఆయన కు మొదటిగా అరుణ్ కుమార్ కు పండితుడు అశోక్ శర్మ  ఆశీర్వచనం చేశారు. అనంతరం పలువురు అరుణ్ కు ఆశీర్వచనము అందించారు.          శ్రీరామ్ రత్నాకర్ ,గాదే వసుదేవు,, కలికోట వెంకన్న, అనిల్,.         ఎం పున్నం, జంధ్యం కర్ణాకర్   అర్చన ,ప్రసాద్,.  , శ్యామ్ లక్ష్మి   దేవి, సాయి కృష్ణ అల్లాడి  రామ్, లావణ్య, రాజేశ్వరి ,ఎర్రము లలిత, రాము భవాని,,   k పని,. నాతోపాటు చిన్ననాటి మిత్రులు తదితరులు పాల్గొని పలువురుఆశీస్సులు అందజేసి పొంది     కేక్ కట్ చేశారు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు