వి.ఆర్ కాలేజీలో మంత్రి అనీల్ పర్యటన

 


నెల్లూరు అక్టోబర్ 29 (అంతిమతీర్పు):


 


🔹 నేడు వి.ఆర్. కళాశాలని గౌ|| జలవనరులశాఖా మంత్రివర్యులు డా|| పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు సందర్శించి మౌళిక వసతులపై ఆరాతీశారు.  


🔹 నగర నడిబొడ్డులో ఇంతటి కళాశాల నెల్లూరు నగరంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. వి.ఆర్. కళాశాలని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.     


🔹 వి.ఆర్. కళాశాల చరిత్రలో ఒక మంత్రి వి.ఆర్. కళాశాలకు వచ్చి ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను, నేను  విన్నాను, నేను చేస్తాను అన్న ఒకేఒక మంత్రి డా|| అనిల్ కుమార్ యాదవ్ గారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 వి.ఆర్. కళాశాల అభివృద్ధి బాధ్యతలు నూతన కమిటి ఏర్పడేదాకా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి అప్పజెప్పిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 


🔹 ఇందులో అన్ని రాజకీపార్టీలను, ప్రజా సంఘాలను, మేధావుల సమన్యయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని కోరిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు