వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నవంబర్‌ 29 పార్టీ సత్తెనపల్లి ఎంఎల్‌ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ ... –చంద్రబాబు రాజధానిప్రాంతంలో హల్‌ చల్‌ చేయడానికి ప్రయత్నం చేశారు. –విషయం ఉన్నా లేకపోయినా ఏదో గందరగోళం అలజడి సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. –చంద్రబాబు చేపట్టిన ఛలో ఆత్మకూరు చూశారు.అక్కడేదో జరిగిపోతుందని చెప్పేందుకు ప్రయత్నం చేశారు.కోడెల ఆత్మహత్య వ్యవహారంలో సైతం దానిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పై రుద్ది అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేశారు. –ఇసుక దీక్ష చేసి ఇసుక మెడలో వేసుకుని డ్రామా చేశారు. –అమరావతి పై కూడా అలా చేయడానికి అవసరం ఏమున్నదో చంద్రబాబు చెప్పాలి. –అమరావతిపై మేం ఇంతవరకు అభివృధ్ది చేయలేదు.ఎందుకంటే మేం వచ్చి 6 నెలలే అయింది.అమరావతి అనేది ఓ భ్రమరావతి అని మేం ముందునుంచి చెబుతూనేఉన్నాం.అమరావతిలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి.వందలకోట్లు దోచుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పాం.అది స్కామ్‌ కు మారుపేరు అని తెలియచేశాం. –మా ఆరోపణలకు అనుగుణంగా మేం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ వేశాం.ఆ కమిటీ రిపోర్ట్‌ ఇచ్చాక చర్యలు తీసుకుంటాం.మీ ఐదేళ్ల పరిపాలన తీరుతో అక్రమాలకు, దోపిడీకి పాల్పడ్డారు.రూపాయి ఖర్చు అయ్యేచోట పదిరూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన తొమ్మిది రూపాయలు మీ జేబుల్లోకి వేసుకున్నారు. –ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే తాపత్రాయంతో మేం పనిచేస్తున్నాం. పోలవరం కాని మరోచోట కాని మీ దోపిడీ విధానాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకే పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ పెట్టాం. వందలకోట్లు ఆదాచేశాం.రాజధాని విషయంలో కూడా అదే చేస్తున్నాం.దుబారాను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం.అన్యాయంగా ఉన్న విషయాలను ఆపాలి.మంచిగా నిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో మేం ఉన్నాం.దానికే అమరావతిని గొంతుపిసికేస్తున్నారు,.సర్వనాశనం చేస్తున్నారని నానా గందరగోళం చేస్తున్నారు. –అసలు మేం ఏం చేశాం. అమరావతిలో నీవు ఏం చేశావు.అమరావతిని పెంచిపోషించావా?ఏముంది అమరావతిలో?నీవు ఇంటి వద్దనుంచి బయల్దేరావు.పర్యటన అన్నావు.అద్బుతమైన భవనాలు ఎన్ని ఉన్నాయి.ఎన్ని బజార్లు ఉన్నాయి.ఎన్ని రోజులు తిరగాలి.నీ ఇంటి బయల్దేరి అసెంబ్లీ,సచివాలయం,ఎంఎల్‌ ఏ క్వార్టర్స్‌ ఇలా అంతా కలిపి పదినిముషాలు చాలు. ఈ మహాద్బుతమైన కష్టపడి నిర్మించిన అమరావతిలో ప్రయాణం చేశావు.అమరావతిని ఐదేళ్లలో ఎందుకు ఈ మాత్రమే నిర్మించారు. అన్ని తాత్కాలికంగా ఎందుకు నిర్మించారు.శాశ్వత భవనాల జోలికి ఎందుకు వెళ్లలేదు.తొందరేమి వచ్చింది.పదిసంవత్సరాలపాటు హైద్రాబాద్‌ లో సచివాలయం పెట్టుకోవచ్చు.పాతరాజధానిలో ఉండే వెసులుబాటు ఇచ్చారు.ఎందుకు ఇచ్చారు మేధావులుగా ఆలోచించే ఆ టైం పెట్టారు కదా. –ఎందుకు పారిపోయివచ్చావు.ఎందుకు వచ్చావో అందిరికి తెలుసు ఓటు కు నోటు కేసు.వస్తే వచ్చావు, శాశ్వతమైన భవనాలు ఎందుకు నిర్మించలేకపోయావు.పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు.నేను మేధావిని,నాకన్నీ తెలుసు,చాలా పారదర్శకంగా చూసుకుంటానని చెప్పావే.దీనికి సమాధానం చెప్పు. –ఈరోజు తిరిగావు.రాజధానిలో తిరిగితే ఏమైంది. విఫలప్రయత్నం చేశారు.దీనిపై చర్చ జరగాలి. అమరావతిలో ఇంత ఘోరమైన పరిస్దితి ఉంది అనే విషయాలు అందరికి తెలియాలి.ఏమిటి మీరు సా«ధించింది.ఏం మాకు తెలియదా?అమరావతి ఎలా నిర్మించాలో.మీకే తెలుసా‘ –అమరావతిని ఎలా నిర్మించాలో, ఏం చేయలనేది మాకు స్పష్టమైన అవగాహన ఉంది.మా నిపుణుల కమిటి పరిశీలన చేస్తోంది.నీవు చేసిన అన్యాయాలు, అక్రమాలు బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది. –అరటి తోటలు చెరుకుతోటలు రాజధాని ప్రాంతంలో తగులబెట్టారు.ఆ సమయంలో మీ మంత్రులు, మీరు, మీ టిడిపి నేతలు ఏమన్నారో గుర్తులేదా?కడప నుంచి వచ్చారు.జగన్‌ గారి తాబేదార్లు వచ్చారు.ఇవన్నీ తగులబెట్టారు అని అన్నారు.ఆ కేసు ఏం చేశారు.ఆ కేసులో ముద్దాయిలను పట్టుకున్నారా?మా సురేష్‌ (ఇప్పటి మా ఎంపి)ను తీసుకు వెళ్లి నిర్భందించి వేధించారు. –ఎన్ని కేసులు రైతులపై పెట్టారు.లాఠీలతో కొట్టి బెదిరించారు.పూలింగ్‌ కు భూములు ఇవ్వకపోతే అదికారులతో, పోలీసులతో బెదిరించారు.కొందరు భూములు ఇవ్వడానికి ఇష్టపడక కోర్టులకు సైతం వెళ్లారు. –మీరు పూలింగ్‌ పేరుతో బెదిరించి అన్యాయాలు, అక్రమాలు చేసి భూములు ఇచ్చేలా చేసుకున్నారు.గత్యంతరం లేక భయపడి నీకు పొలాలు ఇచ్చారు తప్ప గౌరవంగా ఎవరైనా ఇచ్చారా? –ఎస్సీల అసైన్డ్‌ భూములు ఉంటే మీ వాళ్లతో కొనిపించి వాళ్లకు స్దలాలు కేటాయించిన వైనం అందరికి తెలుసు. –చంద్రబాబు నిన్న లాఠీ చూపించి దీనిని మాపై విసిరారు అని చెబుతున్నారు.దీనికి గౌతం సవాంగ్‌ సమాధానం చెప్పాలి అంటున్నారు. –లాఠీ ఒక్కటే వేశారా మీపైన.చెప్పు కూడా వేశారే.రాయి విసిరారని విన్నాం.చెప్పు చూపి బాటా కంపెని సమా«ధానం చెప్పాలి,రాయి ఎవరిది, దానికి సమాధానం చెప్పాలి అంటే ఏమిటి మాకు అర్దం కావడంలేదు. –మీపై ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజధాని అద్భుతంగా నిర్మించాం.అనేచోట మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఎందుకు ఓడించారో మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదా? –రాజధాని పక్కనే ఉన్న మంగళగిరిలో మీ అబ్బాయి,మీ ఆశాజ్యోతి లోకేష్‌ ను,రాజకీయభవిష్యత్తును కూడా తుక్కుతుక్కుగా ఓడించారే.అంతప్రేమ ఉంది మీపైన.మీరు వే«ధించారు.అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రైతులను, రియల్‌ ఎస్టేట్‌ వారిని, అందర్ని వేధించారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు నిరసన తెలిపారు.దానిలో ఎవరో తుంటరివాళ్లు రాళ్లు వేసిఉండవచ్చు.చెప్పులు విసిరి ఉండచ్చు. –వాటిని రైట్‌ అనడంలేదు.నూటికి నూరు పాళ్లు తప్పు.వారిపై యాక్షన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ నిరసనల గురించి ఎప్పుడు చెప్పారు.మీరు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు పార్టీ పిలుపు ఇచ్చి నిరసనలు తెలిపారే.నల్లజెండాలతో స్వాగతం పలికారే. –ఇప్పుడు చూస్తే ప్రధానిమంత్రి మోదిగారిపై ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి.అక్కడ 35 నదుల మట్టి తీసుకువచ్చారంట.13 వేల పంచాయితీల మట్టి తీసుకువచ్చారంట అవన్నీ పోశారు. –వి«ధి ఎంత విచిత్రమైంది.కాంగ్రెస్‌ లో ఉన్న చంద్రబాబు,మా మామ ఎన్టీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబును,టిడిపి లో ప్రవేశించి కర్షకపరిషత్‌ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబును,రెవిన్యూమంత్రిగా,ఎన్టీఆర్‌ ను దించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును 40 సంవత్సరాలుగా పరిశీలిస్తూనే ఉన్నా.మట్టి దగ్గర, నీటి దగ్గర, మోదిగారు రాయివేసిన దగ్గర సాష్టాంగనమస్కారం పడ్డారు.గతంలో ఎప్పుడైనా పెట్టారా?వి«ధి ఎంత విచిత్రమైంది. –నీవు చేసిన పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని పెట్టావా?లేదా మోదిగారిపై ప్రేమ ఉండి పెట్టావా? అమరావతిపై దోచుకున్నానని ప్రేమతో పెట్టావా?ఎప్పుడూ అలా పెట్టలేదు.పార్లమెంట్‌ లో సైతం వంగిమాత్రమే దండం పెట్టావు.ఈరోజు మాత్రం సాష్టాంగం పెట్టారు.డైరక్టర్‌ ఎవరో గాని బాగానే డైరక్షన్‌ ఇచ్చినట్లు ఉన్నారు. –నీవు వంగినా, సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు నిన్న నమ్మరు.ఏ కాడికి జగన్‌ గారిపై బురద చల్లడం తప్పు మరేమీ చేయడం లేదు.ఏమిటి రాజధానిలో గేదెలు దున్నలు మేస్తున్నాయి. అని చంద్రబాబు అంటున్నారు.అవును దీనికి కారకుడువి నీవే. –33 వేల ఎకరాలు రైతుల దగ్గర నీవు తుపాకులు పెడితే వారు ఇచ్చారు.వారి ప్లాట్స్‌ చూసుకునే భాగ్యం లేకుండా చేశావే.మోసం చేశావు.సింగపూర్‌ ,మలేషియా, చైనా, హాంకాంగ్‌ లాంటి రాజధాని నిర్మిస్తావని చెప్పావే అవేమి ఈరోజు లేవే.ఏ దేశం అయినా వెళ్లు ఏ దేశం వెళ్లినా అక్కడి రాజధానిలా అమరావతి నిర్మిస్తానని చెప్పాడు. –ఐదేళ్లలో నీవు ఖర్చు పెట్టింది 5,800 కోట్లు ఇందులో ఎంత దుబారా ఉందో తెలుసా.సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి 42 కోట్లు ఖర్చు పెట్టావు.ప్రపంచంలో ఎక్కడ ఇంత రేటు ఇచ్చి ఉండరు.జాతీయరహదారి నిర్మాణానికి కిలోమీటర్‌ కు 18 కోట్లు ఇంకా బాగా నిర్మిస్తే 20 కోట్లు అవుతాయి.ఎవడి సొమ్మని 42 కోట్లు ఖర్చు పెట్టావు.కాంట్రాక్టర్‌ కు అలా ఇవ్వడం వారి వద్దనుంచి కమీషన్లు దండుకోవడం. –భవనాలకు సంబంధించి చదరపు అడుగుకు ఎంత ఇస్తారు. 1500 రూపాయలు ఇస్తారు.మహా అయితే 2000 ఇస్తారు.చాలా పకడ్బందిగా నీ టెక్నాలజీతో కట్టారనుకుందాం.కాని చదరపు అడుగుకు ఆరువేలనుంచి 11 వేల రూపాయలు ఇచ్చావు.ఏమిటి అన్యాయం.దుబారా దుబారా ప్రజల సొమ్మంతా దుబారా.నక్కలపాలు కుక్కలపాలు చేస్తున్నావు.దీనిని అరికట్టడమే మా ధ్యేయం. –వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ,శ్రీవైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతి రహిత పరిపాలన అందించాలని ప్రయత్నం చేస్తుంటే గావుకేకలు పెట్టి గుండెలు బాదుకుంటున్నావు. –అమరావతి పై నీకు అంతప్రేమ ఉంటే ఎందుకు ఇల్లు కట్టుకోలేదు.అద్దెఇంట్లో ఎందుకు ఉంటున్నావు.సొంత ఇల్లు కట్టుకుని నీవు, నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసిం^è డంలేదు అని అడుగుతున్నా.ఓటైతో ఇక్కడ కావాలి.ఇల్లు ఏమో హైద్రాబాద్‌ లో ఉండాలి.లింగమనేని రమేష్‌ కట్టిన అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటున్నారు. –అందులో ఉండి అమరావతి గురించి ప్రశ్నించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.సొంత ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తూ ప్రశ్నిస్తే బాగుంటుంది.ఇల్లే కట్టుకోలేని వాడివి అమరావతి ఏం కడతావు.నీ మనస్తత్వం ఏంటి. –అదేమంటే అంటున్నాడు.ఆయన పర్యటన సందర్భంగా భోజనాలు పెట్టి కిరాయి రౌడీలను తీసుకువచ్చారంట.అందుకోసం కిరాయి రౌడీలు కావాలా?ఎవరో కడుపుమండినవాడు వేసి ఉంటాడు. –గతంలో తోటలు తగులబెట్టినప్పుడు రామకృష్ణ ఎస్పీగా ఉన్నారు.వారు మంచిగా దర్యాప్తు చేస్తున్నారు.అలా చేస్తే తగలేసినవారు టిడిపి కార్యకర్తలే అని తెలిసిపోతుంది కాబట్టి వారిని బదిలీ చేయించావు. –చంద్రబాబూ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్దితిలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదు.ప్రజలకు స్వచ్చమైన,అవినీతిరహిత పరిపాలన అందిస్తాం.నీవు బుద్ది మార్చుకుని స్వఛ్చంగా ఉండేలా మనస్సు మార్చుకో. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..... –తనపై అవినీతిని కనిపెట్టలేకపోయారంటూ చంద్రబాబు అన్నమాటలపై మాట్లాడుతూ చంద్రబాబూ ముందుంది ముసళ్లపండుగ తొందరెందుకు.గతంలో చంద్రబాబు అక్రమాస్దులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నాడు.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు స్టే వెకేట్‌ చేశారు.దొరికేదాక ఆయన దొరే.దొరికిన తర్వాత దొంగ అవుతారు.రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు దోపిడీ బయటకు వస్తుంది. –నిన్న జరిగిన దాడి అంటున్నారు అక్కడేమి జరగలేదే.ఓ చెప్పు,లాఠీ,రాయి పడ్డాయి.దీనిపై జగన్‌ గారు మాట్లాడాల్సిన అసరం లేదు.పిచ్చివాగుళ్లపై సమాధానం ఆశించకుండా చంద్రబాబును సరిచేసే విధానం ఏంటో ఆలోచించుకోమని దేవినేని ఉమకు చెప్పండి. –కేంద్రానికి రిపోర్ట్‌ చేసుకోమనండి ఎవరు వద్దన్నారు.మోదిగారికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ కోరమనండి.రాజధాని నిర్మాణంపై రైతులు భయపడాల్సిన అవసరం లేదు.చంద్రబాబు బినామిలు తప్ప.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
నవంబర్‌ 29
పార్టీ సత్తెనపల్లి ఎంఎల్‌ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ ...
–చంద్రబాబు రాజధానిప్రాంతంలో హల్‌ చల్‌ చేయడానికి ప్రయత్నం చేశారు.వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
నవంబర్‌ 29
పార్టీ సత్తెనపల్లి ఎంఎల్‌ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ ...
–చంద్రబాబు రాజధానిప్రాంతంలో హల్‌ చల్‌ చేయడానికి ప్రయత్నం చేశారు.
–విషయం ఉన్నా లేకపోయినా ఏదో గందరగోళం అలజడి సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
–చంద్రబాబు చేపట్టిన ఛలో ఆత్మకూరు చూశారు.అక్కడేదో జరిగిపోతుందని చెప్పేందుకు ప్రయత్నం చేశారు.కోడెల ఆత్మహత్య వ్యవహారంలో సైతం దానిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పై రుద్ది అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేశారు.
–ఇసుక దీక్ష చేసి ఇసుక మెడలో వేసుకుని డ్రామా చేశారు.
–అమరావతి పై కూడా అలా చేయడానికి అవసరం ఏమున్నదో చంద్రబాబు చెప్పాలి.
–అమరావతిపై మేం ఇంతవరకు అభివృధ్ది చేయలేదు.ఎందుకంటే మేం వచ్చి 6 నెలలే అయింది.అమరావతి అనేది ఓ భ్రమరావతి అని మేం ముందునుంచి చెబుతూనేఉన్నాం.అమరావతిలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి.వందలకోట్లు దోచుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పాం.అది స్కామ్‌ కు మారుపేరు అని తెలియచేశాం.
–మా ఆరోపణలకు అనుగుణంగా మేం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ వేశాం.ఆ కమిటీ రిపోర్ట్‌ ఇచ్చాక చర్యలు తీసుకుంటాం.మీ ఐదేళ్ల పరిపాలన తీరుతో అక్రమాలకు, దోపిడీకి పాల్పడ్డారు.రూపాయి ఖర్చు అయ్యేచోట పదిరూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన తొమ్మిది రూపాయలు మీ జేబుల్లోకి వేసుకున్నారు.
–ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే తాపత్రాయంతో మేం పనిచేస్తున్నాం. పోలవరం కాని మరోచోట కాని మీ దోపిడీ విధానాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
అందుకే పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ పెట్టాం. వందలకోట్లు ఆదాచేశాం.రాజధాని విషయంలో కూడా అదే చేస్తున్నాం.దుబారాను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం.అన్యాయంగా ఉన్న విషయాలను ఆపాలి.మంచిగా నిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో మేం ఉన్నాం.దానికే అమరావతిని గొంతుపిసికేస్తున్నారు,.సర్వనాశనం చేస్తున్నారని నానా గందరగోళం చేస్తున్నారు.
–అసలు మేం ఏం చేశాం. అమరావతిలో నీవు ఏం చేశావు.అమరావతిని పెంచిపోషించావా?ఏముంది అమరావతిలో?నీవు ఇంటి వద్దనుంచి బయల్దేరావు.పర్యటన అన్నావు.అద్బుతమైన భవనాలు ఎన్ని ఉన్నాయి.ఎన్ని బజార్లు ఉన్నాయి.ఎన్ని రోజులు తిరగాలి.నీ ఇంటి బయల్దేరి అసెంబ్లీ,సచివాలయం,ఎంఎల్‌ ఏ క్వార్టర్స్‌ ఇలా అంతా కలిపి పదినిముషాలు చాలు.
ఈ మహాద్బుతమైన కష్టపడి నిర్మించిన అమరావతిలో ప్రయాణం చేశావు.అమరావతిని ఐదేళ్లలో ఎందుకు ఈ మాత్రమే నిర్మించారు.
అన్ని తాత్కాలికంగా ఎందుకు నిర్మించారు.శాశ్వత భవనాల జోలికి ఎందుకు వెళ్లలేదు.తొందరేమి వచ్చింది.పదిసంవత్సరాలపాటు హైద్రాబాద్‌ లో సచివాలయం పెట్టుకోవచ్చు.పాతరాజధానిలో ఉండే వెసులుబాటు ఇచ్చారు.ఎందుకు ఇచ్చారు మేధావులుగా ఆలోచించే ఆ టైం పెట్టారు కదా.
–ఎందుకు పారిపోయివచ్చావు.ఎందుకు వచ్చావో అందిరికి తెలుసు ఓటు కు నోటు కేసు.వస్తే వచ్చావు, శాశ్వతమైన భవనాలు ఎందుకు నిర్మించలేకపోయావు.పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు.నేను మేధావిని,నాకన్నీ తెలుసు,చాలా పారదర్శకంగా చూసుకుంటానని చెప్పావే.దీనికి సమాధానం చెప్పు.
–ఈరోజు తిరిగావు.రాజధానిలో తిరిగితే ఏమైంది. విఫలప్రయత్నం చేశారు.దీనిపై చర్చ జరగాలి.  అమరావతిలో ఇంత ఘోరమైన పరిస్దితి ఉంది అనే విషయాలు  అందరికి తెలియాలి.ఏమిటి మీరు సా«ధించింది.ఏం మాకు తెలియదా?అమరావతి ఎలా నిర్మించాలో.మీకే తెలుసా'
–అమరావతిని ఎలా నిర్మించాలో, ఏం చేయలనేది మాకు స్పష్టమైన అవగాహన ఉంది.మా నిపుణుల కమిటి పరిశీలన చేస్తోంది.నీవు చేసిన అన్యాయాలు, అక్రమాలు బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది.
–అరటి తోటలు చెరుకుతోటలు రాజధాని ప్రాంతంలో తగులబెట్టారు.ఆ సమయంలో మీ మంత్రులు, మీరు, మీ టిడిపి నేతలు ఏమన్నారో గుర్తులేదా?కడప నుంచి వచ్చారు.జగన్‌ గారి తాబేదార్లు వచ్చారు.ఇవన్నీ తగులబెట్టారు అని అన్నారు.ఆ కేసు ఏం చేశారు.ఆ కేసులో ముద్దాయిలను పట్టుకున్నారా?మా సురేష్‌ (ఇప్పటి మా ఎంపి)ను తీసుకు వెళ్లి నిర్భందించి వేధించారు.
–ఎన్ని కేసులు రైతులపై పెట్టారు.లాఠీలతో కొట్టి బెదిరించారు.పూలింగ్‌ కు భూములు ఇవ్వకపోతే అదికారులతో, పోలీసులతో బెదిరించారు.కొందరు భూములు ఇవ్వడానికి ఇష్టపడక కోర్టులకు సైతం వెళ్లారు.
–మీరు పూలింగ్‌ పేరుతో బెదిరించి అన్యాయాలు, అక్రమాలు చేసి భూములు ఇచ్చేలా చేసుకున్నారు.గత్యంతరం లేక భయపడి నీకు పొలాలు ఇచ్చారు తప్ప గౌరవంగా ఎవరైనా ఇచ్చారా?
–ఎస్సీల అసైన్డ్‌ భూములు ఉంటే మీ వాళ్లతో కొనిపించి వాళ్లకు స్దలాలు కేటాయించిన వైనం అందరికి తెలుసు.
–చంద్రబాబు నిన్న లాఠీ చూపించి దీనిని మాపై విసిరారు అని చెబుతున్నారు.దీనికి గౌతం సవాంగ్‌ సమాధానం చెప్పాలి అంటున్నారు.
–లాఠీ ఒక్కటే వేశారా మీపైన.చెప్పు కూడా వేశారే.రాయి విసిరారని విన్నాం.చెప్పు చూపి బాటా కంపెని సమా«ధానం చెప్పాలి,రాయి ఎవరిది, దానికి సమాధానం చెప్పాలి అంటే ఏమిటి  మాకు అర్దం కావడంలేదు.
–మీపై ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజధాని అద్భుతంగా నిర్మించాం.అనేచోట మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఎందుకు ఓడించారో మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదా?
–రాజధాని పక్కనే ఉన్న మంగళగిరిలో మీ అబ్బాయి,మీ ఆశాజ్యోతి  లోకేష్‌ ను,రాజకీయభవిష్యత్తును కూడా తుక్కుతుక్కుగా ఓడించారే.అంతప్రేమ ఉంది మీపైన.మీరు వే«ధించారు.అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రైతులను, రియల్‌ ఎస్టేట్‌ వారిని, అందర్ని వేధించారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు నిరసన తెలిపారు.దానిలో ఎవరో తుంటరివాళ్లు రాళ్లు వేసిఉండవచ్చు.చెప్పులు విసిరి ఉండచ్చు.
–వాటిని రైట్‌ అనడంలేదు.నూటికి నూరు పాళ్లు తప్పు.వారిపై యాక్షన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ నిరసనల గురించి ఎప్పుడు చెప్పారు.మీరు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు పార్టీ పిలుపు ఇచ్చి నిరసనలు తెలిపారే.నల్లజెండాలతో స్వాగతం పలికారే.
–ఇప్పుడు చూస్తే ప్రధానిమంత్రి మోదిగారిపై ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి.అక్కడ 35 నదుల మట్టి తీసుకువచ్చారంట.13 వేల పంచాయితీల మట్టి తీసుకువచ్చారంట అవన్నీ పోశారు.
–వి«ధి ఎంత విచిత్రమైంది.కాంగ్రెస్‌ లో ఉన్న చంద్రబాబు,మా మామ ఎన్టీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబును,టిడిపి లో ప్రవేశించి కర్షకపరిషత్‌ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబును,రెవిన్యూమంత్రిగా,ఎన్టీఆర్‌ ను దించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును 40 సంవత్సరాలుగా పరిశీలిస్తూనే ఉన్నా.మట్టి దగ్గర, నీటి దగ్గర, మోదిగారు రాయివేసిన దగ్గర సాష్టాంగనమస్కారం పడ్డారు.గతంలో ఎప్పుడైనా పెట్టారా?వి«ధి ఎంత విచిత్రమైంది.
–నీవు చేసిన పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని పెట్టావా?లేదా మోదిగారిపై ప్రేమ ఉండి పెట్టావా? అమరావతిపై దోచుకున్నానని ప్రేమతో పెట్టావా?ఎప్పుడూ అలా పెట్టలేదు.పార్లమెంట్‌ లో సైతం వంగిమాత్రమే దండం పెట్టావు.ఈరోజు మాత్రం సాష్టాంగం పెట్టారు.డైరక్టర్‌ ఎవరో గాని బాగానే డైరక్షన్‌ ఇచ్చినట్లు ఉన్నారు.
–నీవు వంగినా, సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు నిన్న నమ్మరు.ఏ కాడికి జగన్‌ గారిపై బురద చల్లడం తప్పు మరేమీ చేయడం లేదు.ఏమిటి రాజధానిలో గేదెలు దున్నలు మేస్తున్నాయి. అని చంద్రబాబు అంటున్నారు.అవును దీనికి కారకుడువి నీవే.
–33 వేల ఎకరాలు రైతుల దగ్గర నీవు తుపాకులు పెడితే వారు ఇచ్చారు.వారి ప్లాట్స్‌ చూసుకునే భాగ్యం లేకుండా చేశావే.మోసం చేశావు.సింగపూర్‌ ,మలేషియా, చైనా, హాంకాంగ్‌  లాంటి రాజధాని నిర్మిస్తావని చెప్పావే అవేమి ఈరోజు లేవే.ఏ దేశం అయినా వెళ్లు ఏ దేశం వెళ్లినా అక్కడి రాజధానిలా అమరావతి నిర్మిస్తానని చెప్పాడు.
–ఐదేళ్లలో నీవు ఖర్చు పెట్టింది 5,800 కోట్లు ఇందులో ఎంత దుబారా ఉందో తెలుసా.సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి 42 కోట్లు ఖర్చు పెట్టావు.ప్రపంచంలో ఎక్కడ ఇంత రేటు ఇచ్చి ఉండరు.జాతీయరహదారి నిర్మాణానికి కిలోమీటర్‌ కు 18 కోట్లు ఇంకా బాగా నిర్మిస్తే 20 కోట్లు అవుతాయి.ఎవడి సొమ్మని 42 కోట్లు ఖర్చు పెట్టావు.కాంట్రాక్టర్‌ కు అలా ఇవ్వడం వారి వద్దనుంచి కమీషన్లు దండుకోవడం.
–భవనాలకు సంబంధించి చదరపు అడుగుకు ఎంత ఇస్తారు. 1500 రూపాయలు ఇస్తారు.మహా అయితే 2000 ఇస్తారు.చాలా పకడ్బందిగా నీ టెక్నాలజీతో కట్టారనుకుందాం.కాని చదరపు అడుగుకు ఆరువేలనుంచి 11 వేల రూపాయలు ఇచ్చావు.ఏమిటి అన్యాయం.దుబారా దుబారా ప్రజల సొమ్మంతా దుబారా.నక్కలపాలు కుక్కలపాలు చేస్తున్నావు.దీనిని అరికట్టడమే మా ధ్యేయం.
–వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ,శ్రీవైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతి రహిత పరిపాలన అందించాలని ప్రయత్నం చేస్తుంటే గావుకేకలు పెట్టి గుండెలు బాదుకుంటున్నావు.
–అమరావతి పై నీకు అంతప్రేమ ఉంటే ఎందుకు  ఇల్లు కట్టుకోలేదు.అద్దెఇంట్లో ఎందుకు ఉంటున్నావు.సొంత ఇల్లు కట్టుకుని నీవు, నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసిం^è డంలేదు అని అడుగుతున్నా.ఓటైతో ఇక్కడ కావాలి.ఇల్లు ఏమో హైద్రాబాద్‌ లో ఉండాలి.లింగమనేని రమేష్‌ కట్టిన అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటున్నారు.
–అందులో ఉండి అమరావతి గురించి ప్రశ్నించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.సొంత ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తూ ప్రశ్నిస్తే బాగుంటుంది.ఇల్లే కట్టుకోలేని వాడివి అమరావతి ఏం కడతావు.నీ మనస్తత్వం ఏంటి.
–అదేమంటే అంటున్నాడు.ఆయన పర్యటన సందర్భంగా భోజనాలు పెట్టి కిరాయి రౌడీలను తీసుకువచ్చారంట.అందుకోసం కిరాయి రౌడీలు కావాలా?ఎవరో కడుపుమండినవాడు వేసి ఉంటాడు.
–గతంలో తోటలు తగులబెట్టినప్పుడు రామకృష్ణ ఎస్పీగా ఉన్నారు.వారు మంచిగా దర్యాప్తు చేస్తున్నారు.అలా చేస్తే తగలేసినవారు టిడిపి కార్యకర్తలే అని తెలిసిపోతుంది కాబట్టి వారిని బదిలీ చేయించావు.
–చంద్రబాబూ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్దితిలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదు.ప్రజలకు స్వచ్చమైన,అవినీతిరహిత పరిపాలన అందిస్తాం.నీవు బుద్ది మార్చుకుని స్వఛ్చంగా ఉండేలా మనస్సు మార్చుకో.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.....
–తనపై అవినీతిని కనిపెట్టలేకపోయారంటూ చంద్రబాబు అన్నమాటలపై మాట్లాడుతూ చంద్రబాబూ ముందుంది ముసళ్లపండుగ తొందరెందుకు.గతంలో చంద్రబాబు అక్రమాస్దులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నాడు.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు స్టే వెకేట్‌ చేశారు.దొరికేదాక ఆయన దొరే.దొరికిన తర్వాత దొంగ అవుతారు.రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు దోపిడీ బయటకు వస్తుంది.
–నిన్న జరిగిన దాడి అంటున్నారు అక్కడేమి జరగలేదే.ఓ చెప్పు,లాఠీ,రాయి పడ్డాయి.దీనిపై జగన్‌ గారు మాట్లాడాల్సిన అసరం లేదు.పిచ్చివాగుళ్లపై సమాధానం ఆశించకుండా చంద్రబాబును సరిచేసే విధానం ఏంటో ఆలోచించుకోమని దేవినేని ఉమకు చెప్పండి.
–కేంద్రానికి రిపోర్ట్‌ చేసుకోమనండి ఎవరు వద్దన్నారు.మోదిగారికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ కోరమనండి.రాజధాని నిర్మాణంపై రైతులు భయపడాల్సిన అవసరం లేదు.చంద్రబాబు బినామిలు తప్ప.
–విషయం ఉన్నా లేకపోయినా ఏదో గందరగోళం అలజడి సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
–చంద్రబాబు చేపట్టిన ఛలో ఆత్మకూరు చూశారు.అక్కడేదో జరిగిపోతుందని చెప్పేందుకు ప్రయత్నం చేశారు.కోడెల ఆత్మహత్య వ్యవహారంలో సైతం దానిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పై రుద్ది అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేశారు.
–ఇసుక దీక్ష చేసి ఇసుక మెడలో వేసుకుని డ్రామా చేశారు.
–అమరావతి పై కూడా అలా చేయడానికి అవసరం ఏమున్నదో చంద్రబాబు చెప్పాలి.
–అమరావతిపై మేం ఇంతవరకు అభివృధ్ది చేయలేదు.ఎందుకంటే మేం వచ్చి 6 నెలలే అయింది.అమరావతి అనేది ఓ భ్రమరావతి అని మేం ముందునుంచి చెబుతూనేఉన్నాం.అమరావతిలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి.వందలకోట్లు దోచుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పాం.అది స్కామ్‌ కు మారుపేరు అని తెలియచేశాం.
–మా ఆరోపణలకు అనుగుణంగా మేం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ వేశాం.ఆ కమిటీ రిపోర్ట్‌ ఇచ్చాక చర్యలు తీసుకుంటాం.మీ ఐదేళ్ల పరిపాలన తీరుతో అక్రమాలకు, దోపిడీకి పాల్పడ్డారు.రూపాయి ఖర్చు అయ్యేచోట పదిరూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన తొమ్మిది రూపాయలు మీ జేబుల్లోకి వేసుకున్నారు.
–ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే తాపత్రాయంతో మేం పనిచేస్తున్నాం. పోలవరం కాని మరోచోట కాని మీ దోపిడీ విధానాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
అందుకే పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ పెట్టాం. వందలకోట్లు ఆదాచేశాం.రాజధాని విషయంలో కూడా అదే చేస్తున్నాం.దుబారాను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం.అన్యాయంగా ఉన్న విషయాలను ఆపాలి.మంచిగా నిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో మేం ఉన్నాం.దానికే అమరావతిని గొంతుపిసికేస్తున్నారు,.సర్వనాశనం చేస్తున్నారని నానా గందరగోళం చేస్తున్నారు.
–అసలు మేం ఏం చేశాం. అమరావతిలో నీవు ఏం చేశావు.అమరావతిని పెంచిపోషించావా?ఏముంది అమరావతిలో?నీవు ఇంటి వద్దనుంచి బయల్దేరావు.పర్యటన అన్నావు.అద్బుతమైన భవనాలు ఎన్ని ఉన్నాయి.ఎన్ని బజార్లు ఉన్నాయి.ఎన్ని రోజులు తిరగాలి.నీ ఇంటి బయల్దేరి అసెంబ్లీ,సచివాలయం,ఎంఎల్‌ ఏ క్వార్టర్స్‌ ఇలా అంతా కలిపి పదినిముషాలు చాలు.
ఈ మహాద్బుతమైన కష్టపడి నిర్మించిన అమరావతిలో ప్రయాణం చేశావు.అమరావతిని ఐదేళ్లలో ఎందుకు ఈ మాత్రమే నిర్మించారు.
అన్ని తాత్కాలికంగా ఎందుకు నిర్మించారు.శాశ్వత భవనాల జోలికి ఎందుకు వెళ్లలేదు.తొందరేమి వచ్చింది.పదిసంవత్సరాలపాటు హైద్రాబాద్‌ లో సచివాలయం పెట్టుకోవచ్చు.పాతరాజధానిలో ఉండే వెసులుబాటు ఇచ్చారు.ఎందుకు ఇచ్చారు మేధావులుగా ఆలోచించే ఆ టైం పెట్టారు కదా.
–ఎందుకు పారిపోయివచ్చావు.ఎందుకు వచ్చావో అందిరికి తెలుసు ఓటు కు నోటు కేసు.వస్తే వచ్చావు, శాశ్వతమైన భవనాలు ఎందుకు నిర్మించలేకపోయావు.పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు.నేను మేధావిని,నాకన్నీ తెలుసు,చాలా పారదర్శకంగా చూసుకుంటానని చెప్పావే.దీనికి సమాధానం చెప్పు.
–ఈరోజు తిరిగావు.రాజధానిలో తిరిగితే ఏమైంది. విఫలప్రయత్నం చేశారు.దీనిపై చర్చ జరగాలి.  అమరావతిలో ఇంత ఘోరమైన పరిస్దితి ఉంది అనే విషయాలు  అందరికి తెలియాలి.ఏమిటి మీరు సా«ధించింది.ఏం మాకు తెలియదా?అమరావతి ఎలా నిర్మించాలో.మీకే తెలుసా'
–అమరావతిని ఎలా నిర్మించాలో, ఏం చేయలనేది మాకు స్పష్టమైన అవగాహన ఉంది.మా నిపుణుల కమిటి పరిశీలన చేస్తోంది.నీవు చేసిన అన్యాయాలు, అక్రమాలు బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది.
–అరటి తోటలు చెరుకుతోటలు రాజధాని ప్రాంతంలో తగులబెట్టారు.ఆ సమయంలో మీ మంత్రులు, మీరు, మీ టిడిపి నేతలు ఏమన్నారో గుర్తులేదా?కడప నుంచి వచ్చారు.జగన్‌ గారి తాబేదార్లు వచ్చారు.ఇవన్నీ తగులబెట్టారు అని అన్నారు.ఆ కేసు ఏం చేశారు.ఆ కేసులో ముద్దాయిలను పట్టుకున్నారా?మా సురేష్‌ (ఇప్పటి మా ఎంపి)ను తీసుకు వెళ్లి నిర్భందించి వేధించారు.
–ఎన్ని కేసులు రైతులపై పెట్టారు.లాఠీలతో కొట్టి బెదిరించారు.పూలింగ్‌ కు భూములు ఇవ్వకపోతే అదికారులతో, పోలీసులతో బెదిరించారు.కొందరు భూములు ఇవ్వడానికి ఇష్టపడక కోర్టులకు సైతం వెళ్లారు.
–మీరు పూలింగ్‌ పేరుతో బెదిరించి అన్యాయాలు, అక్రమాలు చేసి భూములు ఇచ్చేలా చేసుకున్నారు.గత్యంతరం లేక భయపడి నీకు పొలాలు ఇచ్చారు తప్ప గౌరవంగా ఎవరైనా ఇచ్చారా?
–ఎస్సీల అసైన్డ్‌ భూములు ఉంటే మీ వాళ్లతో కొనిపించి వాళ్లకు స్దలాలు కేటాయించిన వైనం అందరికి తెలుసు.
–చంద్రబాబు నిన్న లాఠీ చూపించి దీనిని మాపై విసిరారు అని చెబుతున్నారు.దీనికి గౌతం సవాంగ్‌ సమాధానం చెప్పాలి అంటున్నారు.
–లాఠీ ఒక్కటే వేశారా మీపైన.చెప్పు కూడా వేశారే.రాయి విసిరారని విన్నాం.చెప్పు చూపి బాటా కంపెని సమా«ధానం చెప్పాలి,రాయి ఎవరిది, దానికి సమాధానం చెప్పాలి అంటే ఏమిటి  మాకు అర్దం కావడంలేదు.
–మీపై ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజధాని అద్భుతంగా నిర్మించాం.అనేచోట మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఎందుకు ఓడించారో మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదా?
–రాజధాని పక్కనే ఉన్న మంగళగిరిలో మీ అబ్బాయి,మీ ఆశాజ్యోతి  లోకేష్‌ ను,రాజకీయభవిష్యత్తును కూడా తుక్కుతుక్కుగా ఓడించారే.అంతప్రేమ ఉంది మీపైన.మీరు వే«ధించారు.అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రైతులను, రియల్‌ ఎస్టేట్‌ వారిని, అందర్ని వేధించారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు నిరసన తెలిపారు.దానిలో ఎవరో తుంటరివాళ్లు రాళ్లు వేసిఉండవచ్చు.చెప్పులు విసిరి ఉండచ్చు.
–వాటిని రైట్‌ అనడంలేదు.నూటికి నూరు పాళ్లు తప్పు.వారిపై యాక్షన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ నిరసనల గురించి ఎప్పుడు చెప్పారు.మీరు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు పార్టీ పిలుపు ఇచ్చి నిరసనలు తెలిపారే.నల్లజెండాలతో స్వాగతం పలికారే.
–ఇప్పుడు చూస్తే ప్రధానిమంత్రి మోదిగారిపై ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి.అక్కడ 35 నదుల మట్టి తీసుకువచ్చారంట.13 వేల పంచాయితీల మట్టి తీసుకువచ్చారంట అవన్నీ పోశారు.
–వి«ధి ఎంత విచిత్రమైంది.కాంగ్రెస్‌ లో ఉన్న చంద్రబాబు,మా మామ ఎన్టీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబును,టిడిపి లో ప్రవేశించి కర్షకపరిషత్‌ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబును,రెవిన్యూమంత్రిగా,ఎన్టీఆర్‌ ను దించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును 40 సంవత్సరాలుగా పరిశీలిస్తూనే ఉన్నా.మట్టి దగ్గర, నీటి దగ్గర, మోదిగారు రాయివేసిన దగ్గర సాష్టాంగనమస్కారం పడ్డారు.గతంలో ఎప్పుడైనా పెట్టారా?వి«ధి ఎంత విచిత్రమైంది.
–నీవు చేసిన పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని పెట్టావా?లేదా మోదిగారిపై ప్రేమ ఉండి పెట్టావా? అమరావతిపై దోచుకున్నానని ప్రేమతో పెట్టావా?ఎప్పుడూ అలా పెట్టలేదు.పార్లమెంట్‌ లో సైతం వంగిమాత్రమే దండం పెట్టావు.ఈరోజు మాత్రం సాష్టాంగం పెట్టారు.డైరక్టర్‌ ఎవరో గాని బాగానే డైరక్షన్‌ ఇచ్చినట్లు ఉన్నారు.
–నీవు వంగినా, సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు నిన్న నమ్మరు.ఏ కాడికి జగన్‌ గారిపై బురద చల్లడం తప్పు మరేమీ చేయడం లేదు.ఏమిటి రాజధానిలో గేదెలు దున్నలు మేస్తున్నాయి. అని చంద్రబాబు అంటున్నారు.అవును దీనికి కారకుడువి నీవే.
–33 వేల ఎకరాలు రైతుల దగ్గర నీవు తుపాకులు పెడితే వారు ఇచ్చారు.వారి ప్లాట్స్‌ చూసుకునే భాగ్యం లేకుండా చేశావే.మోసం చేశావు.సింగపూర్‌ ,మలేషియా, చైనా, హాంకాంగ్‌  లాంటి రాజధాని నిర్మిస్తావని చెప్పావే అవేమి ఈరోజు లేవే.ఏ దేశం అయినా వెళ్లు ఏ దేశం వెళ్లినా అక్కడి రాజధానిలా అమరావతి నిర్మిస్తానని చెప్పాడు.
–ఐదేళ్లలో నీవు ఖర్చు పెట్టింది 5,800 కోట్లు ఇందులో ఎంత దుబారా ఉందో తెలుసా.సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి 42 కోట్లు ఖర్చు పెట్టావు.ప్రపంచంలో ఎక్కడ ఇంత రేటు ఇచ్చి ఉండరు.జాతీయరహదారి నిర్మాణానికి కిలోమీటర్‌ కు 18 కోట్లు ఇంకా బాగా నిర్మిస్తే 20 కోట్లు అవుతాయి.ఎవడి సొమ్మని 42 కోట్లు ఖర్చు పెట్టావు.కాంట్రాక్టర్‌ కు అలా ఇవ్వడం వారి వద్దనుంచి కమీషన్లు దండుకోవడం.
–భవనాలకు సంబంధించి చదరపు అడుగుకు ఎంత ఇస్తారు. 1500 రూపాయలు ఇస్తారు.మహా అయితే 2000 ఇస్తారు.చాలా పకడ్బందిగా నీ టెక్నాలజీతో కట్టారనుకుందాం.కాని చదరపు అడుగుకు ఆరువేలనుంచి 11 వేల రూపాయలు ఇచ్చావు.ఏమిటి అన్యాయం.దుబారా దుబారా ప్రజల సొమ్మంతా దుబారా.నక్కలపాలు కుక్కలపాలు చేస్తున్నావు.దీనిని అరికట్టడమే మా ధ్యేయం.
–వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ,శ్రీవైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతి రహిత పరిపాలన అందించాలని ప్రయత్నం చేస్తుంటే గావుకేకలు పెట్టి గుండెలు బాదుకుంటున్నావు.
–అమరావతి పై నీకు అంతప్రేమ ఉంటే ఎందుకు  ఇల్లు కట్టుకోలేదు.అద్దెఇంట్లో ఎందుకు ఉంటున్నావు.సొంత ఇల్లు కట్టుకుని నీవు, నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసిం^è డంలేదు అని అడుగుతున్నా.ఓటైతో ఇక్కడ కావాలి.ఇల్లు ఏమో హైద్రాబాద్‌ లో ఉండాలి.లింగమనేని రమేష్‌ కట్టిన అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటున్నారు.
–అందులో ఉండి అమరావతి గురించి ప్రశ్నించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.సొంత ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తూ ప్రశ్నిస్తే బాగుంటుంది.ఇల్లే కట్టుకోలేని వాడివి అమరావతి ఏం కడతావు.నీ మనస్తత్వం ఏంటి.
–అదేమంటే అంటున్నాడు.ఆయన పర్యటన సందర్భంగా భోజనాలు పెట్టి కిరాయి రౌడీలను తీసుకువచ్చారంట.అందుకోసం కిరాయి రౌడీలు కావాలా?ఎవరో కడుపుమండినవాడు వేసి ఉంటాడు.
–గతంలో తోటలు తగులబెట్టినప్పుడు రామకృష్ణ ఎస్పీగా ఉన్నారు.వారు మంచిగా దర్యాప్తు చేస్తున్నారు.అలా చేస్తే తగలేసినవారు టిడిపి కార్యకర్తలే అని తెలిసిపోతుంది కాబట్టి వారిని బదిలీ చేయించావు.
–చంద్రబాబూ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్దితిలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదు.ప్రజలకు స్వచ్చమైన,అవినీతిరహిత పరిపాలన అందిస్తాం.నీవు బుద్ది మార్చుకుని స్వఛ్చంగా ఉండేలా మనస్సు మార్చుకో.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.....
–తనపై అవినీతిని కనిపెట్టలేకపోయారంటూ చంద్రబాబు అన్నమాటలపై మాట్లాడుతూ చంద్రబాబూ ముందుంది ముసళ్లపండుగ తొందరెందుకు.గతంలో చంద్రబాబు అక్రమాస్దులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నాడు.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు స్టే వెకేట్‌ చేశారు.దొరికేదాక ఆయన దొరే.దొరికిన తర్వాత దొంగ అవుతారు.రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు దోపిడీ బయటకు వస్తుంది.
–నిన్న జరిగిన దాడి అంటున్నారు అక్కడేమి జరగలేదే.ఓ చెప్పు,లాఠీ,రాయి పడ్డాయి.దీనిపై జగన్‌ గారు మాట్లాడాల్సిన అసరం లేదు.పిచ్చివాగుళ్లపై సమాధానం ఆశించకుండా చంద్రబాబును సరిచేసే విధానం ఏంటో ఆలోచించుకోమని దేవినేని ఉమకు చెప్పండి.
–కేంద్రానికి రిపోర్ట్‌ చేసుకోమనండి ఎవరు వద్దన్నారు.మోదిగారికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ కోరమనండి.రాజధాని నిర్మాణంపై రైతులు భయపడాల్సిన అవసరం లేదు.చంద్రబాబు బినామిలు తప్ప.


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
*ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా శ్రీనివాసులురెడ్డి* వింజమూరు, ఆగష్టు 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి, వింజమూరు మరియు చాకలికొండ పంచాయితీల సమన్వయ సెక్రటరీ బంకా. శ్రీనివాసులురెడ్డి ఎంపికయ్యారు. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సంధర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారుల పేర్లును జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడం ఆవవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ యేడాది శ్రీనివాసులురెడ్డి ఉత్తమ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మండలంలోని చాకలికొండ పంచాయితీ కార్యదర్శిగా నియమింపబడిన బంకా. శ్రీనివాసులురెడ్డి విధి నిర్వహణలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్ధవంతమైన పంచాయితీ సెక్రటరీగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయనను వింజమూరు మేజర్ పంచాయితీ ఇంచార్జ్ ఇ.ఓగా కూడా ఉన్నతాధికారులు నియమించడం జరిగింది. చురుకైన స్వభావం కలిగిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి గా అదనపు విధులలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో వింజమూరులో శ్రీనివాసులురెడ్డి సేవలు పతాక శీర్షికలలో నిలిచాయి. పారిశుద్ధ్యం మెరుగుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను ముందుండి నడిపించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో పగలూ రేయీ అనే తేడా లేకుండా నిరంతర పర్యటనలు చేసి బ్లీచింగ్, హైపోక్లోరెడ్ ద్రావణాలు చల్లించి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులురెడ్డి ఉత్తమ పంచాయితీ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు గానూ విధి నిర్వహణలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, తహసిల్ధారు సుధాకర్ రావు, రక్షణ వలయాధికారి బాజిరెడ్డి తదితర మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు, సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లుకు, జర్నలిస్టులకు, వింజమూరు, చాకలికొండ గ్రామ పంచాయితీల ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు.
Image
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం