నారీ శక్తి సన్మాన కార్యక్రమం

తేది.23-11-2019


*నెల్లూరు జిల్లా, మినర్వా గ్రాండ్ హోటల్ నందు సింహపురి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నారీ శక్తి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*


*స్క్రోలింగ్ పాయింట్స్:*


👉వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను ఎంపిక చేసి, నారి శక్తి గా గౌరవించడం చాలా సంతోషాన్ని కలిగించింది. 


👉మహిళలకు పెద్దపీట వేసి ముందుకు నడుపుతున్న వ్యక్తి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు.


👉మహిళల కోసం జగన్మోహన్ రెడ్డిగారు మద్యపానాన్ని నిషేధించారు.


👉రోజా గారు నేను జెడ్పీ చైర్మన్ గా పనిచేసినప్పటి నుండి పరిచితులు .


👉రోజా గారి లాంటి మంచి వాకు చాతుర్యం కలిగిన అరుదైన మహిళకు ఏపిఐఐసి చైర్మన్ పదవి ఇచ్చి, మహిళలను గౌరవించిన వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు.


👉తెలుగు భాషకు జీవం పోసే వ్యక్తి, తెలుగు అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న లక్ష్మీపార్వతి గారికి నా అభినందనలు.


👉మంచి జర్నలిస్టుగా రాణిస్తూ పద్ధతిగా మాట్లాడుతూ, మాట్లాడిస్తున్న జర్నలిస్ట్ స్వప్న గారు.


👉ఇటువంటి ప్రతిభ కలిగిన ముగ్గురు స్త్రీలను గౌరవించడం నాకు చాలా సంతోషంగా ఉంది.


👉నన్ను ఇటువంటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించి, నాకు అవకాశం కల్పించిన సింహపురి యూత్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు సుధాకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు