అమృతా నాగేష్ నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్......

అమృతా నాగేష్ నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్......
వరంగల్ న్యూస్ రవీంద్ర గుప్తా నవంబర్ 9........
వెల్లంకి శివకుమార్
 విజయ           దంపతుల                 ఏకైక పుత్రిక అమృత,.                  హైదరాబాద్ జీడిమెట్ల వాస్తవ్యులు వ్యాపారవేత్త            గున్న కిషన్ గుప్త రాజమణి గార్ల కనిష్ట పుత్రుడుగు  నాగేషలతో నేడు సుశీల్ గార్డెన్ రామన్నపేట  ఫంక్షన్ లోజరిగిన  వివాహానికి.  ప్రముఖ వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశరావు , విచ్చేసి బొకేను అందించి దంపతులను ఆశీర్వదించారు.  ఆయన తో పాటు పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అడ్వకేట్లు, డాక్టర్లు, నాయకులు జిల్లా  గ్రంధాలయ చైర్మన్ మాజీ డాక్టర్ పోలా నటరాజ్, మాజీ కార్పొరేటర్  పి. శార్వాణి, బాదంనాగరాజ్ అడ్వకేట్ దంపతులు శిరీష,, హాల్ మేనేజర్ శ్రీనివాస్,మాజీ డ్యూపిటీ మేయర్ కక్కేసారయ్య, ఆకారపు హరీష్, అల్లాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆక్షం తలతోటి వారిరువురిని ఆశీర్వదించి   శుభాకాంక్షలు తెలియజేసారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు