విద్యార్థులు కు నోటేబుక్స్ పంపిణీ

ఈరోజు జాతీయ బాలల హక్కుల కోసం పుస్తకాలు
చాచా నెహ్రూ జయంతి, పురస్కరించుకొని ఈ రోజున చరిత్రలో ప్రసిద్ధి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా వాసవిఎవర్ గ్రీన్ క్లబ్ కార్యదర్శి, గుండా ప్రభాకర్ గుప్త వరంగల్ జిల్లా జన్మదిన సందర్భంగాఒకే రోజున రావడం చాలా అభినందనీయం అని వాసవి క్లబ్ మరియు జన్మదిన సందర్భంగా గుప్త  వరంగల్ తూర్పు కోట లోని ప్రభుత్వ ప్రాధమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యార్థిని మిఠాయిలు, పళ్ళు నోట్ బుక్స్, తదితర వైగరప్రభాకర్ గుప్తా జన్మదిన సందర్భంగా నేడు ప్రముఖుల సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది. ఈదే రోజున మన చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే తనపుట్టినరోజు రావడం కూడా చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు .ఈ జన్మదిన సందర్భంగా నేను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు ప్రసాదించిన ఈ రోజున నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ప్రభాకర్ తెలిపారు అనంతరం ఆయన కు జన్మదిన కార్యక్రమాల సందర్భంగా గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంపిణీ ఈ కార్యక్రమంలో ఎవర్గ్రీన్ వాసవి క్లబ్  అధ్యక్షులు వై శ్రీధర్ ,కోశాధికారి గంపా నవీన్ కుమార్, చిట్టిమల్ల శ్రీనివాసరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు,గంగాధర్ పలువురు టీచర్లు మరియు క్లబ్ సభ్యులు సమావేశం అనంతరం ఆర్యవైశ్యులు నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నీ పుట్టినరోజా కాకుండా జాతీయ నాయకుడు పుట్టినరోజు కూడా కలిసి రావడం అదృష్టమని పలువురు నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.వాసవి క్లబ్ నెంబర్ వే కాకుండా వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ గవర్నర్ గా వ్యవహరిస్తూన్న  కుటుంబ సభ్యులు సమావేశం అనంతరం ఆయన ను ఎంతో పెద్ద ఎత్తున ఇంకా ఎదగాలని 55 సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతంగా కీలకమైన పదవులను అధిరోహించాలని ఆశీర్వదించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు