క్లర్క్ కన్నా ఘోరంగా బదిలీ చేసిన ప్రభుత్వం..

*కడప*


*టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్...*


అన్నా అన్నా అంటూనే ఛీప్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం ను బంగాళాఖాతంలో కలిపిన జగన్..


క్లర్క్ కన్నా ఘోరంగా బదిలీ చేసిన ప్రభుత్వం..


చివరకు జర్నలిస్టులను సైతం వేధింపులు..


వైఎస్ కు ప్రజలను చూస్తే భయమైతే.. జగన్ కు మీడియా అంటే భయం..


అందుకే మీడియా పై అంక్షలు పెట్టిన జగన్..


పోర్త్ ఎస్టేట్ కు అంక్షలు పెట్టె అధికారం ఎవరిచ్చారు..


నడిరోడ్డు లో కాల్చమని చెప్పిన జగన్ కు అది చట్టమా..


ఏమీ చేసినా చెల్లుబాటు అవుతుందని జగన్ గర్వం..


జగన్ చదివింది ఎక్కడ.. తెలుగు తెలుసా..


తోలుత తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశ దిశాల వ్యాపింప చేసిన ఘనత ఎన్టీఆర్ ది...


ఆ తర్వాత నేనే ఆ స్థాయిలో కృషి చేశా..


టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెడితే వ్యతిరేకించిన జగన్..


సాక్షి లో కథనాలు రాయించి ఇప్పుడు పేదలు గుర్తుకోచ్చారంటూ ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం ద్వంద్వ వైఖరి కాదా..


ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆయనపై వాఖ్యలు చేసిన జగన్..


ప్రాంతీయ బాషలతోనే అభివృద్ధి సాద్యమని చెప్పిన ప్రధాని మోడీ..


ఇక మోడీ ని కూడా జగన్ విమర్షిస్తాడేమో..


2019వ సంవత్సరాన్ని బాషా పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి..


పదవుల కోసం వచ్చి ఆ త‌ర్వాత పార్టీ ఫిరాయించే నేతలు అవసరం లేదు..


కార్యకర్తలే పార్టీకి బలం..


ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి మీకు అండగా నేనుంటానని కార్యకర్తలకు భరోసా...


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు