టిడిపి నేతల అమరావతి రాజధాని పర్యటన

*అమరావతి*


*టిడిపి నేతల అమరావతి రాజధాని పర్యటన


*బ్రేకింగ్స్*


*ఎంపి గల్లా జయదేవ్*


పది  హైదరాబాదులోనే ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని అమరావతికి తీసుకొచ్చారు చంద్రబాబు


అన్ని జిల్లాలకు యాక్సిస్ ఉంటుందని అమరావతిని రాజధానిగా నిర్ధారించాం


నదీపరీవాహక ప్రాంతంలో రాజధాని కడితే చాలా సుందరమైన సిటీ అవుతుంది


చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీతో ఫండ్స్ వచ్చాయి


కొత్త ప్రభుత్వం వచ్చాక రావలసిన నిధులు వెనక్కి పోయాయి, రాష్ట్రానికి అప్పు ఇస్తామన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు


హైదరాబాదు అభివృద్ధి చూస్తేనే ఎలా ఉంటుందో తెలుస్తుంది


చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను నమ్మి, 35వేల ఎకరాల భూమి ఇచ్చారు


రైతులందరూ ఇప్పుడు ఏమవ్వాలి


ఐఎఎస్ ల క్వార్టర్ల నిర్మాణం లక్ష యాభైవేల చదరపు గజాల నిర్మాణం పూర్తయింది


జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం విషయంలో అమరావతి పేరు అసలు పలకలేదు


జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి అవసరం అని తెలియదా...


*అచ్చంనాయుడు*


అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎంఎల్ఏ క్వార్టర్స్ ఒక నిదర్శనం


బొత్స సత్యనారాయణ కారులో నేను కూడా వస్తాను, మొత్తం నిర్మాణాలు బొత్స సత్తిబాబుకు చూపిస్తా


ఎక్కడో రంగులేసుకోవడం కాదు, ఇక్కడ రంగులేస్తే చాలు ఉపయోగించుకోవచ్చు


అసెంబ్లీకి ఐదు నిముషాల దూరంలో ఉన్నాం, ఇక్కడే ఉందాం రంగులేయిస్తే


ఢిల్లీ వెళ్ళి టిడిపి పనులు చేసింది డబ్బులిమ్మని జగన్ అడుక్కుంటున్నాడు


అమరావతిలో ఇటుక కూడా వేయలేదని సిగ్గుమాలిన మాటలు మాట్లాటుతున్నారు వైసిపి మంత్రులు


పనులే జరగలేదనటానికి బొత్స సత్తిబాబుది నోరా తాటిమట్టా


రాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయని నిరూపిస్తున్నాం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు