సముద్ర స్నానాలు, పాండురంగ స్వామి ఉత్సవాలపై సమీక్షా సమావేశం

కృష్ణా జిల్లా, మచిలీపట్నం ...
* కార్తీకమాసం సముద్ర స్నానాలు, పాండురంగ స్వామి ఉత్సవాలపై సమీక్షా సమావేశం...
* మచిలీపట్నం, ఆర్ అండ్ బి అతిధి గృహంలో రాష్ట్ర మంత్రి పేర్ని నానితో సమీక్షా సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు ...


మంత్రి పేర్ని నాని కామెంట్స్ ...
* మచిలీపట్నంకు మరో పేరు పండరీపురం ...
* పాండురంగస్వామి గుడి ప్రతిష్ఠతోనే మచిలీపట్నంను పండరీపురం అని పిలుస్తున్నాం ...
* కార్తీక పౌర్ణమి సందర్బంగా పాండురంగ ఉత్సవాలు జరుపుకోవటం విధితమే ...
* 9వ తేదీ స్వామి వారి రధోత్సవం నిర్వహిస్తాం...
* 11, 12వ తేదీ కార్తీక పౌర్ణమి సముద్రస్నానాలు ఆచరించటానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది ...
* జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు ...
* మంగినపూడి బీచ్ కు వెళ్ళే-వచ్చే ప్రధాన రహదారిని 'వన్ వే ' కేవలం వెళ్లటానికి మాత్రమే ఉపయోగించేట్లు  ఏర్పాట్లు ...
* బీచ్ వద్ద నుండి తిరుగు ప్రయాణం నిమిత్తం నందమూరు, పెడన మీదుగా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుంది...
* బంటుమిల్లి వైవు నుండి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ మళ్లించి  పెద్దపట్నం బీచ్ వద్ద స్నానాలకు ఏర్పాట్లు చేయటం జరిగింది 
* సౌకర్యవంతంగా స్నానం ముగించుకుని క్షేమంగా ఇంటికి రావటానికి అవకాశం కల్పిస్తాం ...
* ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొన్ని రహదారుల ఏర్పాట్లు చేశాం పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ప్రజలను కోరుతున్నాం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు