టీడీపీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న చంద్రబాబు

టీడీపీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న చంద్రబాబు నాయుడు                                                            


ఏ కన్వెన్షన్‌లో చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం  


*12 అంశాలు ప్రధాన అజెండాగా సాయంత్రం వరకు సాగనున్న సమావేశం* 


టీడీపీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న చంద్రబాబు నాయుడు 


*నేతలపై దాడులు, ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా చేపడుతున్న చర్యలపై చర్చ* 


ప్రభుత్వ నిర్ణయాలతో ఆందోళన బాటపట్టిన ప్రజాసంఘాలకు మద్దతు తెలిపే కార్యాచరణపై చర్చ  


ఇసుక కొరత వల్ల ఇబ్బందులు, నిర్మాణ రంగం కుదేలు, కుటుంబాల ఆత్మహత్యలు అంశాలపై చర్చ* 


*స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు నాయుడు* 


గ్రామాల్లో విద్యుత్ కోతలు, ఉపాధిహామీ నిధులు నిలిపివేత అంశాలపై చర్చ  


మద్యం ధరల పెంపు, పోలవరం, అమరావతి పట్ల ప్రభుత్వ వైఖరిపై చర్చ 


వివిధ శాఖల్లో ఉద్యోగుల తొలగింపు, గ్రామ సచివాలయ నియామకాల్లో అక్రమాలపై చర్చ 


*కోడెల శివప్రసాదరావు మృతికి నివాళులర్పించనున్న సమావేశం*


గోదావరి బోటు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించనున్న సమావేశం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు