ఓటరు సవరణ వీలైనంత వేగవంతం చేయాలని : వరంగల్      జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్

ఓటరు సవరణ వీలైనంత వేగవంతం చేయాలని : వరంగల్      జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్
.
వరంగల్ న్యూస్ రవీందర్ గుప్త......
ఓటర్ల జాబితాను ప్రత్యేక సవరణ 2020 ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఆదేశించారు..ఈ సందర్భంగా కలెక్టరేట్ లో సంబంధిత శాఖ అధికారుల సమీక్ష సమావేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 96 శాతం ఓటర్లు జాబితా పరిశీలన ప్రక్రియను 99 శాతం వరకు పెరిగిందన్నారు పెండింగ్లో ఉన్న 27 వేల ఓటర్ల వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి సేకరించాలని అన్నారు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని జియో ట్యాగింగ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఇంటిలో ఉన్న ఓటర్లను చేసేందుకు విఆర్వో నెట్ ద్వారా ఇంటి నెంబర్ల వివరాలను తెలుసుకోవాలని ఒక ఇంటి నెంబర్ మీద నమోదైన ఓటర్లు ఓటు గుర్తింపు కార్డుల అనుసంధానం చేయాలన్నారు.ఈ ప్రక్రియలో ఉన్న క్షేత్ర స్థాయి సాంకేతిక ఇబ్బందులను గుర్తించుటకు ప్రయోగాత్మకంగా మండలంకు రెండు పోలింగ్ కేంద్రాల్లో అమలు చేయాలని సూచించారు ఆఫీసర్ల గౌరవ వేతనాలు త్వరలో త్వరలో అందజేయనున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో సంబంధిత శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు