లాక్ డౌన్ పిరియడ్ లో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

లాక్ డౌన్ పిరియడ్ లో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి,


కర్నూలు, మార్చి,29 (అంతిమతీర్పు):-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఎల్లవేళలా లాక్ డౌన్ పిరియడ్ లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు లకు లాక్ డౌన్ పీరియడ్ లో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆదుకోవాలని ఒక్కొక్క జర్నలిస్టుకు నెలకు  30 వేల రూపాయలు, మరియు జీవిత భీమా 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని  
స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పత్తికొండ నియోజకవర్గ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ కారుణంగా లాక్ డౌన్ ప్రకటించిన తరుణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం శోచనీయమని అన్నారు. ఎంతో శ్రమించి సదుపాయాలు ఏమి లేక పోయినా కోవిడ్-19, గురించి నిరంతరం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తూ  జర్నలిస్టులు  కూడా ఈ వైరస్ కు భళి అవుతున్న సందర్భాలు  చూస్తున్నామని తెలిపారు. అందరికీ అన్ని సదుపాయాలు కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం  కానీ జర్నలిస్టులకు మాత్రం ఎటువంటి సదుపాయాలను కల్పించకుండా  విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు  జాతీయ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులకు  లాక్ డౌన్ పీరియడ్ లో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఒక్కొక్క   జర్నలిస్ట్ కు నెలకు 30 వేల రూపాయల ప్రకారం ఇచ్చి ఆదుకోవాలని మరియు దానితో పాటు జీవిత బీమా సంస్థ కింద ఒక్కొక్క జర్నలిస్టుకు 30 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా  ప్రకటించాలనిపత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు