జర్నలిస్ట్ ల ను ఆదుకోవాలని భూపాలం సతీష్ బాబు లేఖలు

జర్నలిస్ట్ లకు తక్షణం రూ.50 లక్షలు ప్రమాద భీమా, నెలకు రూ. 5000 ఉచిత నగదు, నిత్యావసర వస్తువులు పంపణి చేయాలని డిమాండుతో కూడిన ఒక వినతి పత్రాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్కు అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా తరుపున  అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపాలం సతీష్బాబు ఇవ్వడం జరిగింది. అలాగే..గౌరవనియులైన రాష్ట్ర ముఖ్య మంత్రికి, సమాచార కమిషనర్ గారికి, గౌరవనియులైన ప్రధానమంత్రికి, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గారికి పంపడం జరిగింది. అందులో..జర్నలిస్టులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలాంటి ta, da, salary ఇతరత్రా తీసుకోకుండాను అలాగే ఎవ్వరి సహకారం లేకుండానే ప్రాణాలకు తెగించి covid-19 pi వార్తలు వ్రాస్తున్నారు. ఇప్పటికే 4 స్టేట్స్ లో జర్నలిస్టులకు కరోన సోకిన విషయం తెలిసిందే. మరి వీరి భవిషేత్తు ఎలా?. అన్న ప్రశ్న ఎదురవుతోంది.ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇట్లు
భూపాలం సతీష్ బాబు,
అధ్యక్షుడు,
అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా,
ఆంధ్ర ప్రదేశ్.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు