కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020

కరోనా పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020
      గుంటూరు, ఏప్రిల్11 ;        ఈ రోజు కరోనా నిర్దారణకు  నమూనాలు సేకరించి పరీక్షకు పంపినవి –246
ఇప్పటివరకు కరోనా నిర్దారణకు నమూనాలు సేకరించి పరీక్షకు పంపినవి –1305
సేకరించిన నమూనాలతో కరోనా వ్యాధి లేనట్లుగా నిర్ధారణ అయినది – 855
ఈ రోజు కరోనా వ్యాధి నిర్దారణ అయినది – 17 
ఇప్పటివరకు సేకరించిన నమూనాలతో కరోనా వ్యాధి నిర్ధారణ అయినది – 75
కరోనా పరీక్షకు పంపిన శాంపిల్ లో రిజల్ట్  రావలసి ఉన్నది –  374
ప్రస్తుతం  ఐసోలేషన్ లో వున్న వారు – 107 
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్  అయిన వారు –  162
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా విదేశముల నుండి వచ్చిన వ్యక్తులను గుర్తించి గృహ నిర్బంధం పాటించే విధముగా స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నవారు –  676
జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల సంఖ్య – 68 
జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాలలో వున్న వారు  - 831
జిల్లాలో ఇప్పటి వరకు  కరోనా వ్యాధి నిర్ధారణతో మరణించిన వారు  -01


                                                                                       సం/- డా.జె .యాస్మిన్ 
                                     జిల్లా  వైద్య  ఆరోగ్య శాఖ అధికారి,
                                                                                   గుంటూరు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు