కోవిడ్ 19 -  కోవిడ్ రిపోర్టింగ్ సమయంలో మీడియా వ్యక్తులకు బీమా సౌకర్యం కల్పించాలి : కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి


సిఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన బిజెపి ఎపి అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ


 కోవిడ్ 19 -  కోవిడ్ రిపోర్టింగ్ సమయంలో మీడియా వ్యక్తులకు బీమా సౌకర్యం కల్పించాలి


  COVID 19 సంబంధిత వార్తలను సేకరించే పనిలో మీడియా వ్యక్తులు ఎదుర్కొంటున్న కష్టాలను మీ దృష్టికి తెస్తున్నా


ఫ్రంట్ లైన్ సైనికులుగా, పని చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు


 COVID 19 మహమ్మారి సమయంలో రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులందరికీ రూ .10 లక్షల బీమా సౌకర్యం కల్పించడం ద్వారా హర్యానా ప్రభుత్వం ముందుంది. 


 దురదృష్టవశాత్తు మీడియా సిబ్బందికి కూడా కరోనా కేసుల నమోదవుతున్నాయి


 మీడియా నిపుణులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది


విధుల్లో ఉన్న  మీడియా సిబ్బందికి  భీమా సౌకర్యం కల్పించాలి


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు