కోవిడ్-19, రెండవ విడత రేషన్ పంపిణీ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫెరెన్సు

కోవిడ్-19, రెండవ విడత రేషన్ పంపిణీ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫెరెన్సు
విజయవాడ,ఏప్రిల్.14(అంతిమ తీర్పు):  కోవిడ్-19, రెండవ విడత రేషన్ పంపిణీ,రబీ పంట కోతలు,వ్యవసాయ ఉత్పత్తుల కు మార్కెటింగ్ సౌకర్యం,అర్బన్,గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్సులో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని),జిల్లా ప్రత్యేక అధికారి సిద్దార్థ్ జైన్,జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్,నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమల రావు,జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత,వియంసి కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జెసి-2 కె.మోహన్ కుమార్,అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అనుపమ, డీఆర్డీఏ పిడి శ్రీనివాసరావు, సివిల్ సప్లయ్స్ జిల్లా మేనేజర్ కె.రాజ్యలక్ష్మి, డిఎస్ఓ మోహన్ బాబు, డ్వామా పిడి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడి మోహనరావు,ఉద్యానశాఖ డిడి రవికుమార్, ఫిషెరీస్ డిడి యాఖుబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు