కరోనా పై పోరుకు నిధులు సమకూర్చుకుంటున్న కేంద్రం

*ఢిల్లీ*


కరోనా పై పోరుకు నిధులు సమకూర్చుకుంటున్న కేంద్రం


ఏ అవకాశాన్ని వదులుకోకుండా నిధులను ఆదా చేస్తున్న కేంద్రం


*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపును నిలుపుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు*


జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలుపుదల


2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదు


*అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ కొనసాగుతుంది*


ఉత్తర్వుల్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం


గత నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్రం


గత నెల పెంచిన 4 శాతం డీఏ పెంపును నిలుపుదల చేసిన కేంద్రం


54 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు,65 లక్షల పెన్షనర్ల పై ప్రభావం


కేంద్రం నిర్ణయం ద్వారా 14595 కోట్లు ఆదా


దేశంలో కరోనా పై పోరు కోసం ఖర్చులు,అదనపు నిధుల కేటాయింపులను తగ్గిస్తున్న కేంద్రం


ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని,కేంద్రమంత్రులు, ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత


ఓపక్క నిధులు సమకూర్చుకుంటు మరో పక్క ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తున్న కేంద్రం


లాక్‌డౌన్ ప్యాకేజి నిధులను విడతల వారిగా విడుదల చేస్తున్న కేంద్రం


33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం


ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు


20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లు


2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు


పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లు


68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు