జర్నలిస్టులకు కరోనా స్క్రీనింగ్ ఉచిత టెస్టులు
విజయవాడ, ఏప్రిల్ 26, ఏపీయూడబ్ల్యూజే .నేతృత్వంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ శాఖ సహకారంతో జర్నలిస్టులకు ఉచిత కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు.
28-4-2020 వ తేదీ మంగళవారం ఉదయం ఈ పరీక్షలు *ఐఎంఏ హాలులో* జరుగనున్నాయి. ఉదయం ఏడు గంటలనుంచి తొమ్మిది గంటల వరకూ కరోనా నిర్ధారణ ఉచిత పరీక్షలు నిర్వహించ నున్నారు. కావున పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి గల వారు నిర్ధేశించిన సమయంలో వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మనవి.
విషయం:: కరోనా నిర్ధారణ పరీక్షలు
వేదిక:: ఐఎంఏ హాలు
సమయం :: ఉదయం 7 నుంచి
9 గంటలవరకూ
వారం:: మంగళవారం
తేదీ::28-4-2020
ఇతర సమాచారం కోసం
ఏపీయూడబ్ల్యూజే
విజయవాడ అర్బన్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు
*చావా రవి* 9848176099
*రాజేశ్వరరావు కొండా*
92 47 99 92 47