నేడు వాటర్ గ్రిడ్ టెండర్ లపై  నిర్మాణ సంస్థలతో తాగునీటి సరఫరా కార్పోరేషన్ అధికారుల చర్చలు

అమరావతి
27.4.2020


నేడు వాటర్ గ్రిడ్ టెండర్ లపై 
నిర్మాణ సంస్థలతో తాగునీటి సరఫరా కార్పోరేషన్ అధికారుల చర్చలు


హైబ్రిడ్ యాన్యుటి విధానంలో వాటర్ గ్రిడ్ టెండర్లు


హైబ్రిడ్ యాన్యుటీ విధానం ద్వారా పనులు చేపట్టే కాంట్రాక్టర్ కు ఆ పని నిర్మాణానికయ్యే మొత్తంలో నామమాత్రపు మొత్తాన్ని ఇప్పుడు చెల్లిస్తారు.


మిగిలిన మొత్తాన్ని సాధారణ బ్యాంక్ వడ్డీతో లేదా అంతకంటే తక్కువ వడ్డీరేటుతో 10-12 ఏళ్ల పాటు ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది.


ఈ విధానంలో టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన అదానీ ఎంటర్ ప్రైజెస్, వెలస్ పన్ -జీవీపీఆర్ కన్సార్టియం, వేగాస్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్సీసీ లిమిటెడ్, గాయత్రి ప్రాజెక్టస్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిలి), రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థలు...


తొలివిడతలో రూ.12,308 కోట్లతో 6 జిల్లాల్లో చేపట్టనున్న పనులు



రాష్ట్రంలో వచ్చే 30 ఏళ్ల పాటు ప్రజల అవసరాలను తీర్చే విధంగా రూ. 57,622 కోట్లతో ప్రతిష్టాత్మకంగా   భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన ప్రభుత్వం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు