కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్ వేసి దర్యాప్తు చేయాలి :బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్

*కర్నూలులో .....
*బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్


కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్
వేసి దర్యాప్తు చేయాలి


_కర్నూలులో కరోనా ల్యాబ్ లో
టెక్నిశన్ ను కూడా లేని పరిస్థితి


_కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి గల వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాలి


_డాక్టర్ ఇస్మాయిల్ కరోనా టెస్ట్ ఫలితాన్ని ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది


_ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సొంత జిల్లాలోనే
కరోనా ల్యాబ్ లేని దుస్థితి


_జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కర్నూలుకు
గెస్ట్ గా వచ్చి పోతాడు


-ప్రజల ప్రాణాలు పోతున్నా  రాష్ట్రంలో జిల్లా ఇంచార్జీలు మంత్రులు ఎక్కడా తిరగడం లేదు


-ప్రతి జిల్లాలో కోవిడ్ హాస్పిటల్
ఏర్పాటు చేయాలి


-ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకుంటూ.. ఊరేగింపు చేయించుకుంటున్నారు.


-బయట తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా టెస్టులు చెయించుకోవాలి...


-బీజేపీ జాతీయ పార్టీ, వైసీపీ లాగ లిమిటెడ్ పార్టీ కాదు


-జర్నలిస్టులకు కరోనా సమయంలో అత్యవసర సిబ్బందిలాగే ప్రమాద 50 లక్షల ప్రమాద భీమాను అమలు చేయాలి


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు