రంజాన్ నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ 

అమరావతి: 


రంజాన్ నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ 


రంజాన్ మాసం లో ప్రత్యేక సడలింపు లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 


మసీదు లో ప్రార్థనల అంశం లో ఇప్పటికే 5 మందికి మనాహాయింపు


ఇమామ్, మౌజం కాకుండా మరో ముగ్గురికి ప్రార్థనలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం 


రంజాన్ పండుగకు ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు 


24 గంటల విద్యుత్ సరఫరా,  అవసరానికి సరిపడా మంచి నీటి సరఫరా 


నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు షాపు లకు ఉదయం 10 గంటల వరకు అనుమతి 


ఇఫ్తార్ కు అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్ షాపులకు అనుమతి 


ఆహారం అందించే డోనర్స్ కు ఉదయం 3 నుండి 4.30 వరకు, సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు అనుమతి 


ఈ అనుమతులు కేవలం మూడు నుండి నాలుగు పాయింట్ లు గుర్తించి ఇవ్వాలని ఆదేశం 


హోటల్స్ ను గుర్తించి సెహ్రి, ఇఫ్తార్ సమయాల్లో టేక్ అవే లకు అనుమతి 


క్వరంటెన్ లో ఉన్న ముస్లిం లకు పండ్లు, డ్రై ఫ్రూట్ తో ఉదయం, సాయంత్రం పౌష్టికాహారం అందించాలని ఆదేశం 


ఇమామ్ లకు, మైజిం లకు పాసులు


అన్ని మసీదుల వద్ద కోవిడ్ 19 నియంత్రణలు తెలుపుతూ బ్యానర్ ఏర్పాటు


ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 


సామాజిక దూరం వర్తింపచేస్తూ అన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు