సాక్షాత్తు కైలాస వాసుడైన పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యులు : గంట్ల శ్రీనుబాబు

🌹 జయ జయ శంకర హర హర శంకర 🌹పరమేశ్వరుని వైభవాన్ని🌹 శైవాగమ సాంప్రదాయాన్ని🌹  లోకానికి అందజేసిన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారు 🌹 భారత దేశము అంతటా సంచరించి భారతదేశం ఆధ్యాత్మికతకు మూలం అని నిరూపించిన టువంటి శక్తి సంపన్నులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు🌹 సాక్షాత్తు కైలాస వాసుడైన పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యులు గా అవతరించి మన భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి శిఖరంగా చిహ్నంగా నిలిచారు అని  చెప్పవచ్చు 🌹 జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకుని భగవద్ భక్తులందరికీ మరియు భక్త కోటి యావన్మంది మందికి ఆధ్యాత్మిక శుభాకాంక్షలు  


గంట్ల శ్రీనుబాబు 
జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి 
ప్రెసిడెంట్ వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్  🌹🙏🌹


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు