వైద్య బృందాల పై దాడులు చేసే వారికి తాజా ఆర్డినెన్స్ ప్రకారం ఎటువంటి బెయిల్ లభించదు

*ఢిల్లీ*


వైద్య బృందాల పై దాడులు చేసే వారికి తాజా ఆర్డినెన్స్ ప్రకారం ఎటువంటి బెయిల్ లభించదు


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ భాధితులకు చికిత్స అందించేందుకు 723 కోవిడ్-19 హాస్పటల్స్ ఏర్పాటు


1.85 కరోనా వైరస్ భాధితులకు బెడ్లు ఏర్పాటు


2.5 కోట్ల ఎన్-95 మాస్కుల తయారీకి ఆర్డర్, ప్రస్తుతం 24 లక్షల ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి.


కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యుల పై ఎటువంటి దాడులకు పాల్పడిన ఉపేక్షించేది లేదు.


వైద్యుల వాహనాలను, ఆస్తులను ధ్వసం చేస్తే, వారి నుండి మార్కెట్ ధర కంటే రెట్టింపు ధర జరిమానాగా వసూలు చేస్తాం


వైద్యుల పై దాడి కి పాల్పడే వారికి 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించబడుతుంది.


వైద్య సిబ్బందిపై దాడులు అరికట్టేందుకు కేంద్రం ఆర్డినెన్స్


1897నాటి ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ , కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం


రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా


వైద్యుల నుంచి ఆశా వర్కర్ల వరకు, వైద్య రంగ సిబ్బంది అందరికీ రూ. 50 లక్షల బీమా


*ప్రకాష్ జవదేకర్ (కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి )*


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు