ప్రజలు* *అప్రమత్తంగా* *వ్యవహరించాలి* .. *ఎమ్మెల్సీ* *యలమంచిలి* *బాబు* *రాజేంద్రప్రసాద్*

*కరోనా వైరస్ పట్ల ప్రజలు* *అప్రమత్తంగా* *వ్యవహరించాలి* .. *ఎమ్మెల్సీ* *యలమంచిలి* *బాబు* *రాజేంద్రప్రసాద్*


ఉయ్యూరు టౌన్ 16 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు *ఈడేఅంజిబాబూ* *ఆధ్వర్యంలో* వార్డు ప్రజలకు కోడి గుడ్డులు,పాలు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అదితి గా *రాజేంద్రప్రసాద్* గారు పాల్గొని ప్రజలకు కోడిగుడ్లు పాలు పంపిణీ ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా *రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు అంజి బాబు ప్రోటీన్ ఆహారము అయిన గుడ్డలు పాలు పంచడం అభినందనీయమని *రాజేంద్రప్రసాద్* అన్నారు.


కరోనా వైరస్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని వైద్యులు సూచించే సలహాలను పాటించాలని,వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల శుభ్రత ప్రజలందరూ పాటించాలని *రాజేంద్రప్రసాద్* తెలిపారు.


ఈ కార్యక్రమంలో రాజులపాటి ఫణి కుమార్,అరేపల్లి సుబ్బారావు,చాలపాటి శ్రీనివాసరావు, జంపాన తేజా , హనుమాన్ నగర్ యూత్, కాటురు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్,మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు