సోడియం క్లోరైడ్ స్ప్రే వాహనాన్ని స్వంత నిధులు తో ఏర్పాటు చేసిన వైసిపి నేత దేవినేని అవినాష్

విజయవాడ


సోడియం క్లోరైడ్ స్ప్రే వాహనాన్ని సొంతం నిధులు తో ఏర్పాటు చేసిన వైసిపి నేత దేవినేని అవినాష్


పటమట లో పలు ప్రాంతాలలో దగ్గర ఉండి  స్ప్రే చేయించిన‌ అవినాష్


*దేవినేని అవినాష్*


కరోనా వ్యాప్తి చెందుకుండా.. అధికారులతో సమీక్షిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి  చర్యలు తీసుకున్నారు


వివిధ ప్రాంతాలలో కార్పరేషన్ సిబ్బంది సోడియం క్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు


తూర్పు నియోజకవర్గం లో కొండ ప్రాంతం ఎక్కువుగా ఉంది


అందుకే ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాహనాన్ని ఏర్పాటు చేశాం


ఈ వాహనం ద్వారా కొండ ప్రాంతాలలో సోడియం క్లోరైడ్ స్ప్రే చేయడం అనువుగా ఉంటుంది


వివిధ ప్రాంతాలలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం


వైసిపి నాయకులు, కార్యకర్త లు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు


దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోజుకు మూడు వేల మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం


ఇటువంటి సమయంలో కూడా విపక్షాలు రాజకీయం‌ చేయడం బాధాకరం


సీనియర్ లు అని చెప్పుకునే వాళ్లు సలహాలు ఎందుకు ఇవ్వడం లేదు


సిఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు కేంద్రం కూడా మెచ్చుకుంది


అయినా విపక్ష నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి


ప్రజా సమస్యలు పరిష్కారం ఎజెండాతోనే వైసిపి ప్రభుత్వం పని చేస్తుంది


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు