హజరత్ ముఖ్తియార్  అలీ చారిటబుల్ ట్రస్ట్ మధురవాడ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నితవసర వస్తువులు పంపిణీ

జర్నలిస్టులకు నితవసర వస్తువులు పంపిణీ
 - మధురవాడ : 
హజరత్ ముఖ్తియార్  అలీ చారిటబుల్ ట్రస్ట్ మధురవాడ వారి ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో జర్నలిస్టులకు, న్యూస్ రీడర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అహ్మద్ ఫక్రుద్దీన్ పాల్గొని వారికి అందజేశారు.  ఈ  సందర్భంగా  అయన మాట్లాడుతూ జర్నలిస్టులు చేస్తున్న సేవలు మారువలేనివని, కరోనా లాంటి కస్ట కాలంలో కూడా వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారన్నారు.  ఈ విదంగానే ప్రజలకు సేవలందించాలని కోరారు. 
 ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత, పరిశిరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రజలు  పోలీస్ వారికి సహకరించాలని కోరారు .ఈ  కార్యక్రమంలో పత్రికా విలేకరులు, అక్షరభాను ఎడిటర్ పిల్లా విజయ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు బాషా మొహిద్దీన్, మెహతాబ్ అహ్మద్, జలాల్  బాషా (హీరు), సుధీర్, గాలిబ్ (జహంగీర్),సంతోష్, ప్రసాద్, తాజ్, వినయ్, వెంకీ, యాసీన్, రిషి, రాము, మస్తాన్, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు