విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రీజర్వ్ చేయడం జరిగింది: విష్ణువర్ధన్ రెడ్డి.

అనంతపురం జిల్లా..


NYK వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్...


*ఫిలిప్పియన్ దేశంలో రోడ్ ప్రమాదం లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపిన విష్ణువర్ధన్ రెడ్డి.


* ఈసంఘటనకు సంభందించి కేంద్ర విదేశాంగసహయమంత్రి కోద్దిసేపటిక్రింట పోన్ చేసి వారికుటుంబానికి సమాచారం అందించమని నన్ను కోరడం జరిగింది .


*విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రీజర్వ్ చేయడం జరిగింది.


*అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయడంతో మృతదేహాలు తీసుకురావడంలో కొంత అలస్యమవుతోంది.


*వీలైనంత త్వరగా మృతదేహాలు భారత్ కు తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ఫిలిప్పియన్ రాయబారి జయదేవ్ ముజ్ దార్ తో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది.


*బారతదేశ ప్రభుత్వ పూర్తి ఖర్చులతోనే మృతదేహాలను తీసుకురావడం జరుగుతోంది. అందుకు సహకరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కేంద్ర హోమ్ మంత్రి కిషన్ రెడ్డి..రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరసింహులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మురళీధర్ కృతజ్ఞతలు.


*ఫిలిప్పియన్ లో మృతి చెందిన విద్యారులకు సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు తల్లితండ్రులకు తెలియచేస్తున్నాం.


*వీలైనంత త్వరగా తమ బిడ్డల మృతదేహాలు అప్పచెప్పాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్న విద్యార్థుల తల్లితండ్రులు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు