రెడ్ జోన్ల మీద ప్రత్యేక దృష్టి సారించండి : గూడూరు సబ్ కలెక్టర్

రెడ్ జోన్ల మీద ప్రత్యేక దృష్టి సారించండి అధికారులతో గూడూరు సబ్ కలెక్టర్


గూడూరు :సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ IAS అధ్యక్షతన డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్ష.లాక్ డౌన్ సడలింపులు,జోన్ల వారిగా అమలుచేయాల్సిన నిబంధనలు  తీసుకోవలిసిన చర్యలు మీద అధికారులకు సూచనలు.


*పరిశ్రమలకు అనుమతి జిల్లా కలెక్టరేట్ లో తీసుకోవాలిసిందే,లిక్కర్ పూర్తిగా నిషిద్ధం.ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలి.ఉదయం 10 తరువాత రెవెన్యూ పోలీస్ శాఖ లు లాక్ డౌన్ అమలు పటిష్టం గా అమలుచేయాలి.గూడూరు డివిజన్ లో మూడు మాత్రమే గ్రీన్ జోన్లు.


ఈ రోజు గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో డివిజన్ స్థాయి అధికారులకు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ కొన్ని సూచనలు చేశారు,ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ లోని కొన్ని వెసులుబాటులు మీద అవగాహన కల్పించారు,గ్రీన్ జోన్ లో మాత్రమే కొన్ని వెసులుబాటులు వుంటాయని,మిగిలిన జోన్లలో లాక్ డౌన్ యడావిడిగానూ ఇంకా కఠిన తరంగానూ అమలు చేయాలన్నారు,రెడ్ జోన్ లోని వారికి గ్రీన్ జోన్ల నుండి డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకుని సహాయ సహకారాలు అందించాలని,రెడ్ జోన్లోని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట రాకూడదని అలా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,ఏ విషయమైనా స్పాట్ లో నిర్ణయాలు తీసుకునే అధికారం మండల తహసీల్దార్ కు ఉంటుందని వివరించారు,


అలాగే గూడూరు డివిజన్ లో మూడు మండలాలు గ్రీన్ జోన్లు ఉన్నాయని 
1.డక్కిలి
2.సైదాపురాం
3.కోట మండలాలు గా గుర్తింపు...


ఈ గ్రీన్ జోన్లలో 4వీలర్ లో ఐతే డ్రైవర్ తోపాటు వెనక ఇద్దరు ప్రయాణించే అవకాశం ఇచ్చారని చెప్పారు,


ఈ సమీక్షలో గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు,గూడూరు DSP భవాని హర్ష,DDMHO అచ్యుత కుమారి,ఫిషరీస్ AD చాంద్ బాషా ఇంకా వివిధ శాఖల  అధికారులు పాల్గొన్నారు...


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు