చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్ధాలే : జీ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్

తాడేపల్లి....


*జీ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్*


కరోనా పై ప్రజలను సీఎం అప్రమత్తం చేస్తున్నారు...


ప్రజలకు అండగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు..


*ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారు..*


*ఎవరో తన తాబేదారుడు రాసిన లేఖపై చంద్రబాబు సంతకం చేసినట్లు ఉంది..*


*చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్ధాలే..* 


*చంద్రబాబు లేఖలో ఉపయోగ పడే అంశాలు ఏమి లేవు..*


*చంద్రబాబు ఆయన కుమారుడు హైదరాబాద్ లో కూర్చొని ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు...*


చంద్రబాబు రైతుల గురించి మాట్లాడడితే ప్రజలు నవ్వుతారు..


చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..


*చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు...*


*చంద్రబాబు ప్రజలను లాక్ డౌన్ పాటించమని చెపుతున్నాడు..*


*కానీ ఆయన కుమారుడు రోడ్లు మీద షికార్లు చేస్తున్నాడు..*


*కనీసం మొహానికి మాస్క్ కూడా లోకేష్ దరించలేదు..*


*చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ..*


సవాలు మీద పేలాలు ఎరుకొనే రకం టీడీపీ నేతలు..


*ర్యాపిడ్ టెస్ట్ కిట్లును ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేసింది...*


చంద్రబాబు నాయకత్వం బిల్డప్ లకే పరిమితం..


నాయకత్వం అంటే బిల్డప్ లు ఇవ్వడం కాదు..


పాత ఫొటోలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారు..


రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ఫీజ్ రియంబర్స్ మెంట్ కు 4 వేల కోట్లు కేటాయించారు..


రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఉబిలోకి నెట్టారు..


రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు...


కరోనా నివారణలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిసింది..


వైస్సార్సీపీ నాయకులు అనేక సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు..


వైస్సార్సీపీ నేతలు వలనే కరోనా వచ్చిందని మాట్లాడడం చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనం..


*దళితుడైన కనగ రాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియనిస్తే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు..*


*కనగరాజ్ వలన గవర్నర్ కార్యాలయంలో కరోనా వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు...*


ప్రధానమంత్రి వలన దేశంలో కరోనా వచ్చిందని విమర్శలు చేయగలవా చంద్రబాబు...


*కరోనా వస్తే చనిపోతారని చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారు..*


*కరోనా వస్తే చనిపోరని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెపుతున్నారు....*


ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి..


దానికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారు...


టీడీపీకి మౌత్ పీస్ గా  మిగతా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మారిపోయాయి...


చంద్రబాబు పక్క రాష్టంలో దాగోని విమర్శలు చేస్తున్నారు..


చంద్రబాబు ప్రజలపై అభిమానం ఉంటే రాష్ట్రానికి రావాలి.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు