కుటుంబలో  ఒకరికి పాసు ఇచ్చి, నిత్యావసరాలకు ఆవ్యక్తిని మాత్రమే వీధిలో అందుబాటులో ఉన్న దుకాణం వద్దకు వచ్చేలా చూడాలన్న సీఎం

24–04–2020
అమరావతి


కోడిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం   వైయస్‌.జగన్‌ సమీక్ష


అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
మంత్రి ఆళ్లనాని, బొత్స సత్యన్నారాయణ హాజరు


డయాలసిస్‌ లాంటి చికిత్సలు అవసరమైన వారికి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశం
కోవిడ్‌ ఆస్పత్రులుగా కొన్నింటిని ప్రకటించినందున అక్కడ అందించే సేవలను వేరే ఆస్పత్రులకు తరలించామన్న అధికారులు
రోగులకు ఇబ్బంది రాకుండా ఉండడానికి వారికి అందాల్సిన సేవలను ఎక్కడకు మార్చామో వారికి సమాచారం ఇస్తున్నామన్న అధికారులు
దీనివల్ల ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్న అధికారులు


కర్నూలు, గుంటూరుల్లో వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంపై చర్చ
ఈ రెండు నగరాల్లో అన్ని ప్రాంతాలకూ విస్తరించలేదని, వైరస్‌ ఒకటిరెండు ప్రాంతాలకే పరిమితమైందన్న ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని
ఇక్కడ వైరస్‌ కట్టడికి సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో సీఎం మార్గనిర్దేశం
ఈ ప్రాంతాల్లోని ప్రతి వీధి చివర్లో నిత్యావసరాలు ఉంచడంద్వారా కంటైన్‌ మెంట్‌ను పటిష్టంగా అమలు చేసేలా చూడాలన్న సీఎం
కుటుంబలో  ఒకరికి పాసు ఇచ్చి, నిత్యావసరాలకు ఆవ్యక్తిని మాత్రమే వీధిలో అందుబాటులో ఉన్న దుకాణం వద్దకు వచ్చేలా చూడాలన్న సీఎం
కేసుల తీవ్రత అధికంగా ఉన్న నంద్యాలపైకూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని నిర్ణయం



వైద్యం కోసం టెలిమెడిసిన్‌ను సంప్రదిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందన్న అధికారులు
8,395 మంది ఇప్పటివరకూ టెలిమెడిసిన్‌ద్వారా డాక్టర్లను సంప్రదించారన్న అధికారులు
మందులు కూడా పంపిస్తున్నామన్న అధికారులు
మరింత సమర్థవంతగా అమలు చేయాలన్న సీఎం


డీఆర్డీఓ ద్వారా మొబైల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం
వలస కూలీలు. వివిధ క్యాంపుల్లో ఉన్నవారిని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందన్న అధికారులు


టమోటా, ఉల్లి, చీనీ పంటలు సహా ఇతర ఉత్పత్తులకు మార్కెటింగ్, ధరలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
రైతు బజార్లను వీలైంత ఎక్కువగా వికేంద్రీకరించి రైతులనుంచి కొనుగోలుచేసిన ఉత్పత్తులు  ఈ రైతుబజార్లకు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు