కరోనా మహమ్మరి ని హరికట్టడం లో జగన్ ప్రభుత్వం విఫలమైంది : నిమ్మకాల చిన రాజప్ప

తూ.గో జిల్లా  పెద్దాపురం


స్వర్గీయ. ఎన్. టి రామారావు ఫొటోకి  పూలమాల వేసి 12 గ.ల నిరాహారదీక్ష  కూర్చున్న. మాజీ హోం మినిస్టర్ మరియు పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాల చిన రాజప్ప


కరోనా మహమ్మరి ని హరికట్టడం లో జగన్ ప్రభుత్వం విఫలమైంది


ఆంద్రప్రదేశ్ లో  లాకౌట్ వల్ల పేద ప్రజలకు పన్నులు లేక తిండి లేక ఇబ్బందులు గురి అవుతున్నారు


1 కరోనా వల్ల నష్టపోయిన ప్రతి పేద   కుటుంబానికి వెంటనే 5000రూ.చెలించాలి


2  మూసివేసిన అన్నా  క్యాటీనులు తిరిగి వెంటనే తెరవాలి


3 చంద్రన్న భీమా పధకాన్ని తిరిగి పునరుద్ధరించాలి


4  వరి.ప్రత్తి.మిర్చి మరియు పండ్లు ఉత్పత్తులు ను ప్రభుత్వ మే కొన్నాలి


5 సెరి కల్చర్ ఆక్వా కల్చర్ పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలి


6 ప్రభుత్వ వైద్య సిబ్బందికి మరియు పోలీసులకు పారిశుద్ధ్య సిబ్బంది కి ప్రభుత్వం అండగా నిలబడి రక్షణ కిట్లు కావలిసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు