ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న వ్యాపారస్తులు

ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న వ్యాపారస్తులు


ఎమ్మిగనూరు,ఏప్రిల్,28 (అంతిమతీర్పు):- ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనీ  ఒక కూరగాయలు తప్పమిగతా నిత్యావసర సరుకులు అన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని నవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.చికెన్ మరియు మటన్ వ్యాపారస్తులు  సిండికేట్ గా ఏర్పడి ప్రజలనునిత్యందోచుకుంటున్నారని, అదే మాదిరిగా కిరాణం షాపుల్లో కూడా కొంతమంది వ్యాపారస్తులు అధిక ధరలకు  అమ్ముతున్నారని నవాజ్ తెలిపారు.లాక్‌డౌన్‌ కారణంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా వ్యాపారస్తులు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమనిపట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలను కిరాణా షాపుయజమానులునిత్యావసరసరుకులను,నిత్యావసర సరుకులు అయినా మంచి నూనెను కూడా అధిక ధరలకు అంటగట్టి  అలా చేయడం సబబు కాదని ఇటువంటి సమయంలో ప్రజల దగ్గర నుంచి ఎటువంటి  లాభాలు ఆశించకుండా ప్రజలకు నిత్యవసర సరుకులను ప్రజలకుప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే  అందించాలని  తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు  వ్యాపారస్తులకు,మంచినూనెషాప్యజమానులకు,నిత్యావసర సరుకులు కిరాణా షాప్ యజమానులకు సూచించడం జరిగిందనినవాజ్ తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు