నెల్లూరులో మంత్రులను కలిసిన apuwj రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు

      నెల్లూరు ఏప్రిల్ 25,(అంతిమ తీర్పు) :    కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు లకు వివిధ విభాగాల కు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల భీమా సదుపాయాలన్నీ జర్నలిస్టు లకు వర్తింపచేయాలి...
Apuwj నెల్లూరు జిల్లా శాఖ తరపున రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి ..పి.అనిల్ కుమార్ యాదవ్                ల కు వినతి పత్రం అందజేసినా apuwj రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్. నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు...
 వినతిపత్రం లో ముఖ్యమైన అంశాలు.....
👉 జిల్లా లోని జర్నలిస్టులకు  కరోనా నేపథ్యంలో 50 లక్షల ప్రమాద బీమా..
👉 అలాగే మార్చి 31 తో ముగిసిన జర్నలిస్టు హెల్త్ కార్డులు 2020-21 సంవత్సరానికి సంబంధించి అంతరాయం లేకుండా కొనసాగించాలని 
👉 కరోనా నేపథ్యంలో జిల్లా లోని విధులు నిర్వహిసున్నా జర్నలిస్టు లకు పి.పి ఇ కిట్ట్ లు.మాస్క్ లు.శానిటైజల్లై ఇవ్వాలి
👉 కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టు లను ఆర్థికంగా. ఆరోగ్య పరంగా అధుకోవాలి 
అని మంత్రులను ఈరోజు నెల్లూరు జిల్లా పరిషత్ లో కలిశాము..సానుకూలంగా వారు స్పందించారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు