గూడూరు లో స్థలాలు పరిశీలించిన సబ్ కలెక్టర్ అధికారులు.

        గూడూరు, ఏప్రిల్ 14,(అంతిమ తీర్పు ) :            నెల్లూరు  జిల్లా ఆసుపత్రి లో ఖ్వారంటయిన్ లో వుంటూ 10 రోజులు దాటి నెగటివ్ రిపోర్టు వచ్చిన వారిని వారి వారి  ప్రాంతాల్లోనే క్వారన్టైన్ లో ఉంచమని ఆదేశాలు, గూడూరు లో స్థలాలు పరిశీలించిన సబ్ కలెక్టర్ అధికారులు.


ఉనతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ  గూడూరు మునిసిపల్ కమీషనర్, గూడూరు DSP మరియు ఇతర వైద్య, రెవెన్యూ, పోలీస్ అధికారులు గూడూరు డివిజన్ కి సంభందించి నెల్లూరులో క్వారంటైన్ లో ఉన్న వారిని తీసుకొని వచ్చి పెట్టుటకు గాను గూడూరు టౌన్ లో ఉన్న VSR, ద్వారక, శ్రీ కృష్ణ, బ్లూ డైమండ్ లాడ్జి లను పరిశీలించారు.


తొందర్లో నెల్లూరు ఆసుపత్రి లో ఉన్న గూడూరు డివిజన్ కి చెందిన వారిని ఇక్కడికి తరలించే అవకాశం ఉంది...


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు