గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మార్సీఎస్ నేతలు 

గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మార్సీఎస్ నేతలు
            వింజమూరు :     కరోన వైరస్ ని కట్టడి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విదించిన కారణంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు  మందకృష్ణమాదిగ ఆధేశాల మేరకు 
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వింజమూరుమండలలోని  కాటేపల్లి  పంచాయితిలోని నల్లారెడ్డి పల్లి ఎస్టీ కాలనీ అంబేద్కర్ నగర్ లోని 30కుటుంబాలకు  ఎస్సై బాజి రెడ్డి పంచాయతీ కార్యదర్శి విజయమ్మ  చేతుల మీదగా కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేసిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధికారప్రతిని పందిటి అంబేద్కర్ మాదిగ మండల అధ్యక్షుడు గోచిపాతల ఆనందరావు మాదిగ ఈ సందర్బంగా ఎస్సై బాజి రెడ్డి  మాట్లాడుతూ ప్రతిఒక్కరు వ్యక్తిగత దూరాన్ని పాటించాలని కరోన వైరస్ ని కట్టడి చేయలంటే మీలో ప్రతి ఒక్కరు లాక్ డౌన్ పాటించి మీకు అత్యవసర సమయాల్లో నె బయటకు రావాలని ఆవిదంగా బాద్యతగా మనం నడుచుకుని మనల్ని మనకుంటుబాన్ని  కాపాడుకోవాలని ఈరోజు మీకు సహకారాన్ని అధిచాలని వచ్చిన ఎమ్మార్పీఎస్ మండలకమిటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఏసమస్యలు ఉన్నా అధికారులు దృష్టి కి తెలిపిన ఎడల ఇలాంటి దాతల సాయంతో మిమ్మల్ని ఆదుకుటామని తెలియజేసారు   ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ మావంతు ఉడతాబక్తిగా ఎక్కడా నిరుపేదలు ఆకలితో అలమటిస్తునారో వారిని గుర్తించి వారికి సహకరిచాలని దానిలో బాగంగా ఈరోజు మావంతుగా ఈసహాకారాన్ని అందిచామని  మీకు ఏదైన మరలా సహకారం కావాలన్న  తెలియ జేయాలని   వారు తెలిపారు ఈకార్యక్రమంలో వెటనరి అసిస్టెంటు గంగపట్ల కృష్ణ  ఎమ్మార్పిఎస్ నాయకులు గోచిపాతల శ్రీను పందిటి రాజీవ్ గాంధీ వాలెంటైర్స్ గురు ప్రతాప్  మొలబంటి రాఘవేంద్ర నాగరాజు వేణు తదితరు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు