సీతారాంపురం లో నాటు సారాయి పట్టుకున్న ఎక్సైజ్ సి ఐ శ్రీనివాస రావు

సీతారాంపురం లో నాటు సారాయి పట్టుకున్న ఎక్సైజ్ సి ఐ శ్రీనివాస రావు


నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం లోని బోడ సిద్దా యి పల్లె గ్రామ సమీపాన ద్విచక్ర వాహన దారుడి వద్ద  8 లీటర్లు నాటుసారా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఉదయగిరి ఎక్సైజ్ ఐ సి ఐ శ్రీనివాస రావు మాట్లాడుతూ లక్ డౌన్ సందర్భంగా అన్ని మద్యం షాపులు మూసివేయడంతో కొంతమంది నాటుసారా విక్రయాలు చేస్తున్నారని సమాచారం రావడంతో వాలంటీర్ల సహాయంతో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని అందులో భాగంగా  సిబ్బందితో కలసి రూట్ వాచ్ చేస్తుండగా చింతు డు నుంచి బోడ సిద్దా యి పల్లి గ్రామానికి వస్తున్నా ద్విచక్ర వాహన దారుడి వద్ద వాటర్ క్యాన్ లో ఉన్న 8 లీటర్ల నాటు సారాను గుర్తించటం జరిగిందని రవాణా చేస్తున్న నల్లబోతుల రవి నల్లబోతుల జరాములు అనే ఇద్దరిని నీ  అదుపులోనికి తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన వెంట ఎస్ ఐ మహబూబ్ బాషా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు రవి తదితరులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు