డాక్టర్లకు, మాస్కులు కూడా ఇవ్వటం లేదు.

 టీడీపీ మాజీ మంత్రి జవహర్... 


కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇప్పటి వరకూ 2,352 కోట్లు ఇచ్చింది.
పంచాయతీలకు 14వ ఆర్ధిక సంఘం ద్వారా ఇచ్చిన నిధులు రూ.870 కోట్లు,మునిసిపాలిటీలకు 14వ ఆర్ధిక సంఘం ద్వారా ఇచ్చిన  నిధులు రూ.431 కోట్లు


రెవెన్యూ లోటు భర్తీ కింద, 15వ ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు రూ.491.41 కోట్లు,విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద రూ.559.50 కోట్లు. 
మరి వైకాపా ప్రభుత్వం ఏమి చేసింది ?బియ్యం, కందిపప్పు కేంద్రమే పంపించింది.కనీసం డాక్టర్లకు, మాస్కులు కూడా ఇవ్వటం లేదు.


రోడ్ల మీద బ్లీచింగ్ తప్ప ఏమి చెయ్యటం లేదు.చివరకు,షెల్టర్లలో ఉండే పేదలకు ఖర్చు పెట్టే ఖర్చు కూడా, కేంద్రమే ఇస్తుంది.ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి,తాను తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ని కూడా తుంగలో తొక్కారు జగన్ గారు.


స్థానిక ఎన్నికలలో నిలబడిన వైకాపా అభ్యర్థులతో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇప్పించి ఎన్నికల్లో ఓటు వైకాపా వెయ్యాలని జగన్ ప్రచారం చేయించడం దారుణమైన చర్య


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు