దళిత సేన ఆధ్వర్యంలో దామవరపు రఘురాం పుట్టినరోజు వేడుకలు

ప్రముఖ దళిత నేత  దామావరపు శంకరమ్మ ట్రస్ట్ చైర్మన్ దామావరపు రఘురాం పుట్టిన రోజును శుక్రవారం నగరంలోని ఆయన నివాసం నందు ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ దళిత సేన రాష్ట్ర కార్యదర్శి అరవ పూర్ణ ప్రకాష్ నేతృత్వంలో ఘనంగా పుట్టినరోజులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆరో పూర్ణ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ ఎస్  బీసీ మైనార్టీ తో పాటు అగ్ర వర్ణాలలో ఉన్న నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సేవలు అందించిన రఘురాం కు 56 దళిత సంఘాల తరఫున శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ దళిత సదస్సు లో ఉత్తమ అంబేద్కర్ అవార్డును కైవసం చేసుకోవడం నెల్లూరు ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు దామావరపు శంకరమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించడం కూడా  అభినందనీయం అన్నారు  ఈ కార్యక్రమంలో నారాయణ సుధాకర్  ప్రసాద్ రవికుమార్ అరిగేలా సాయిరాం గోపి తదితరులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు