పారమెడికల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి

*విశాఖ ఏజెన్సీ /పాడేరు,అరుకు , ఏప్రిల్ 26 :


 పారమెడికల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి


 *వైద్య ఆరోగ్యశాఖ విశాఖ ఏజెన్సీ,ఆయా పి.ఎచ్.సి పరిధిల్లో 2017 సం.నుండి* *కాంట్రాక్టు వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న*
*ఏ.ఎన్.ఎమ్,హెల్త్ అసిస్టెంట్స్,ఫార్మసీస్ట్స్,స్టాఫ్ నర్స్(పారా మెడికల్* *సిబ్బందికి)గత ఫిబ్రవరి నెలల నుండి మూడు జీతాలు అందక* 
*కంటతడితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*


 *"కరోన వైరస్"కి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియుసర్వే నిమిత్తం,* 
*తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండ బార్యపిల్లలను,* *అమ్మా,నాన్నలను,విడిచి పెట్టి*
 *ఊరురు కొండ కోనలు సైతం లెక్క చెయ్యకుండా ప్రాణం అడ్డంగా పెట్టి తిరిగి,తిరిగి కరోన వైరస్ గురించి ఏజెన్సీ గ్రామాల్లో గల ప్రజలు తగు* *జాగ్రత్తలు పాటించాలి, జాగ్రత్తగా ఉండాలని,పలు* 
*ఏజెన్సీ 11 మండల పరిధిలో గల ఆయా గ్రామాల ప్రజలకు* 
*అవగాహన కల్పించి వివరిస్తున్నారు*


*మరి కొంతమంది సిబ్బందైతే వాహనాలు నడవని* *ప్రాంతాలకు ఎండనక,వానానక పట్టించుకోకుండా కాలినడకతో వెళ్లి వెళ్లి కరోన మహమ్మారి గురించి అవగాహన* *కల్పిస్తున్నారు.*


  *కానీ నేటి వరకు ఆరోగ్య శాఖ వారు కానీ ప్రభుత్వం కానీ*
   *వీల్లా జీతభత్యాల విషయాలపై పట్టించుకోక పోవడం చాల బాధాకరమైన విషయం*రోజుకి విధులకు వెళ్ళడానికి చేతికి రవాణా ఛార్జీలకు కూడ *నయా పైసా* *లేవని భాద పడుతున్నారు*.


*విధి నిర్వహణలో జరగరానిది జరిగితే తమ భార్య పిల్లల పరిస్థితి ఏమిటని,తమకెమైన అయితే తమ బార్య పిల్లలకు దిక్కేవరని,పరిస్థితి ఏమిటని ఈ సిబ్బంది కంటతడి పెడుతూ తమ బకాయి వేతనాలు విడుదల చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.*


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు