కేంద్ర  మంత్రి కీ తప్పని కరోనా లాక్ డౌన్ కష్టాలు

*DELHI*


కేంద్ర  మంత్రి కీ తప్పని కరోనా లాక్ డౌన్ కష్టాలు
======================


*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*



*తల్లి సంవత్సరికానికి హాజరు కాలేకపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.*


దేశానికి హోం మంత్రి అయినా స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి.


*కరోనా పర్యవేక్షణ బాధ్యతల తో గత నెల రోజులుగా ఢిల్లీ లోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*


హోం శాఖ బాధ్యతలు ఉన్న నేను స్వయంగా *లాక్ డౌన్ నియమాన్ని ఉల్లంఘించదలుచుకోలేదు అంటున్న కిషన్ రెడ్డి.*


నేడు ఢిల్లీ లోని తన నివాసంలో ఒక్కడే  తల్లి సంవత్సరీకం నిర్వహించిన కిషన్ రెడ్డి.


భార్య, పిల్లలు, సోదరులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి, మంత్రి  ఢిల్లీ నుంచి online లో సంవత్సరికం. 



*కష్ట సమయంలో ఢిల్లీ బాధ్యత వదిలి వెళ్ళదలుచుకోలేక అక్కడ నుంచే కార్యక్రమం నిర్వహణ .*


*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.*


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు