దురదృష్టవశాత్తు శ్రీకాకుళం జిల్లాకు కూడా సోకింది.: మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్

 



శ్రీకాకుళం, ఏప్రిల్ 26 :  


శాసన సభాపతి తమ్మినేని సీతారాం తో కలసి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ఆది వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  కరోనాపై సమీక్ష. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్ కుమార్ హాజరు.రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 3 పాజిటివ్ కేసులు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి శ్రీకాకుళం వెళ్లాలని ఆదేశించారు .అందరూ జాగ్రత్త వహించాల్సిన సమయం దురదృష్టవశాత్తు శ్రీకాకుళం జిల్లాకు కూడా సోకింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.కోవిడ్ మార్గదర్శకాలు అందరూ పాటించాలి


కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు టోల్ ఫ్రీ నంబరు అందరికీ తెలియాలి.లక్షణాలు ఉంటే ప్రజలు స్వయంగా తెలియజేయాలి.రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లు సిద్ధంగా ఉండాలి


జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఢిల్లీ నుండి మార్చి 10 నుండి 22వ తేదీ వరకు వచ్చిన వారి వివరాలు తీసుకున్నాం.వారందరినీ క్వారంటీన్ లో పెట్టాం.క్వారంటీన్ లో ఉన్న వ్యక్తికి క్యూఆర్ కోడ్ పది మందికి ఒక వైద్య అధికారి జిల్లాలో 15483 మందిని క్వారంటీన్ లో పెట్టాం కోవిడ్ జిల్లా ప్రత్యేక అధికారి ఎం.ఎం.నాయక్, ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, ఐటిడిఏ పిఓ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ - 2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, ఏఎస్పీ పి.సోమశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, జిజిహెచ్ సూపరింటిండెంట్ డా కె. కృష్ణ మూర్తి, డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు, ఆర్డీవో ఎం.వి.రమణ,  డిపిఓ వి.రవికుమార్, జెడ్పి సిఇఓ జి.చక్రధర రావు, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు, విపత్తుల విభాగం ఇంచార్జి డిఎం బి.నగేష్, వైద్య శాఖ అధికారులు డా.రామ్మోహన్ రావు, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం, ఎస్డీసీలు గణపతి, జయదేవి,అప్పారావు, డి ఇ ఓ చంద్రకళ, డిటిసి సుందర్,   తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు