చిక్కుకుపోయిన వారు వారి స్వరాష్ట్ర లకు వెళ్ళే విధంగా మార్గదర్శకాలు : డాక్టర్ శ్రీకాంత్ అర్జా

AP FIGHTS COVID 19
COMMAND CONTROL
*****************************
అనేక మంది తెలుగువారు దేశంలో లాక్ డౌన్ వలన పలు ప్రాంతాలలో గత నలభై రోజులపాటు చిక్కుకుపోయారు. 


అదేవిధంగా ఇతర రాష్ట్రాల వారు మన రాష్ట్రంలో నిలిచిపోయారు.


కేంద్ర ప్రభుత్వం ఇలా చిక్కుకుపోయిన వారు వారి స్వరాష్ట్ర లకు వెళ్ళే విధంగా మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. 


కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అను గుణంగా ప్రోటోకాల్స్ తయారు చేయబడి ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన మన వారందర్నీ మన రాష్ట్రానికి తీసుకువచ్చే చర్యలు ప్రభుత్వం చేపట్టనుంది.


గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల మంది మత్స్యకారులు వారి స్వస్థలమైన శ్రీకాకుళం విజయనగరం కు 54 బస్సులలో బయలు దేరారు . ప్రస్తుతం వారు తెలంగాణ లోకి ఒకరి తర్వాత ఒకరు ఎంటర్ కానున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ మెడికల్ సదుపాయం కలుగజేసి వారివారి ఇళ్లకు చేరే విధంగా ప్రయత్నం చేస్తోంది. 
_______________________________
డాక్టర్ శ్రీకాంత్ అర్జా
స్టేట్ నోడల్ ఆఫీసర్-Covid19


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు